కరీంనగర్

కాంగ్రెస్‌ నేతల తీరుతోనే జలాల తరలింపు

ఎలిగేడు, న్యూస్‌టుడే: జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల అసమర్థతతోనే శ్రీరాంసాగర్‌ జలాలను మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంత జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. …

కారెం వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్‌ ముట్టడి

కలెక్టరేట్‌: అట్టడుగున జీవిస్తున్న దళిత ఉపకులాలను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎస్సీ ఉప కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లిఖార్జున్‌ హెచ్చరించారు. …

ముస్లిం మహిళల ఉపాధికి 56 శిక్షణ కేంద్రాలు

ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ మెట్‌పల్లి,(జనంసాక్షి): అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళల సంక్షేమానికి జమియత్‌ ఉలెమాయె హింద్‌ సంస్థ కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, …

కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం

కొహెడ, కరీంనగర్‌ (జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం చేపడతామని తెరాస హుస్నాబాద్‌ నియోజకవర్గ బాధ్యులు వి. సతీశ్‌కుమార్‌ అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన మండలంలోని …

అనాథ పిల్లలకు విద్యార్థుల చేయూత

ముకరంపుర, (జనంసాక్షి): అనాథ పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్‌ విద్యార్ధుల రూ.70 వేలు విరాళాలు సేకరించి నగరంలోని రెండు అనాథ ఆశ్రమాల్లోని చిన్నారుల వినియోగం కోసం …

రెండు వేల దీపం కనెక్షన్లల మంజూరు పత్రాల పంపిణీ

కమాన్‌పూర్‌: మండలానికి మంజూరైన రెండు వేల దీపం కనెక్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను బుధవారం రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు సత్తయ్య మాట్లాడుతూ …

రామలింగేశ్వరుని రథోత్సవం

ఇల్లంతకుంట: మండలంలోని జంగంరెడ్డిపల్లెలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరుని కల్యాణోత్సవాలు బుధవారం రథోత్సవంతో ముగిశాయి. చుట్టుపక్క మండలాలతో పాటు నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలనుంచి ఉత్సవాలకు …

నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ …

61 వాహనాలకు జరిమానా

కరీంనగర్‌ నేరవిభాగం, (జనంసాక్షి):నల్లరంగు అద్దాలు వినియోగిస్తున్న వాహనదారులకు నగర ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి …

నేటి నుంచి పీజీ ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు

గణేశ్‌నగర్‌, (జనంసాక్షి): శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ప్రథమ సెమిస్టర్‌ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు …