కరీంనగర్

జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ

కరీంనగర్‌,నవంబర్‌22 :ఐఏపీ నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ సంయుక్తంగా ప్రకటించినా  హైకోర్టు స్టే ఇచ్చింది. నిధుల …

గోదావరిఖనిలో తెదేపా పాదయాత్ర

గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గస్థాయి నాయకులు  ఆధ్యర్యంలో ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది తెదుపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్యర్యంలో గోదావరిఖని విఠల్‌ నగర్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. …

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

పెద్దపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి యాక్సిస్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు శ్యామ్‌ …

వెన్నెంపల్లిలో నేడు నెదర్లాండ్‌ బృందం పర్యటన

సైదాపూర్‌  : వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘంను ఆరోజు ఉదయం 10గంటలకు నెదర్లాండ్‌ దేశానికి చెందిన బృందం సందర్శించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు తెలిపారు.

రైతుల స్థిరాస్తుల బహిరంగ వేలం రేడు

సైదాపూర్‌ : మండలం వెనెకెపల్లి సహకార సంఘం పరిధిలో గల సైదాపూర్‌ జాగీర్‌పల్లె గ్రామాలకు చెందిన సంఘంలో రుణాలు బకాయిపడ్డ రైతులయ స్థిరాస్తులను జప్తుచేయనున్నట్లు సహకార శాఖ …

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌ :ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపైజిల్లా కలెక్టర్‌ స్పెషల్‌న్‌ వేటు వేశారు. కోహెడ మల్హార్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేశం ఉపాధి. హామీ …

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హామీ …

జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ వేడి

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి …

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌ 21  ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్న ప్రభాకర్‌ అన్నారు.  అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు …

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ …