-->

కరీంనగర్

డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- …

కలెక్టర్‌ట్‌ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా

ఖమ్మం : పదోవేతన సవరణ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఖమ్మంలోని …

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధర్మపురి : మండలంలోని స్తంభంపల్లి రాయపట్నం గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకేద్రాల్లోనే ధాన్నాన్ని విక్రయించి …

స్థలం కేటాయింపులో ఘర్షణ

గోదావరిఖని :శివాలయం పక్కనున్న ప్రభుత్వ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘన్షణ జరిగింది. ఈస్థలం తమకే కేటాయించాలంటూ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మంగళవారం రాత్రి …

‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా …

కారు ఢీకొని వృద్ధుడు మృతి

ఎల్కతుర్తి : మండలం కేంద్రంలో కారు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు ఆడెపులక్ష్మీనారాక్ష్మీయాణ (65) అనే విశ్రాంత ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు,

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఆసిఫ్‌ పాషా

గోదావరిఖని :ఎన్టీపీసీ .జ్యోతినగర్‌ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జంపయ్యపై ఐఎన్‌ టీయూసీనాయకుని కుమారుడు ఆపిఫ్‌పాషా చేయిచేస్తుకున్నాడు మేడిపల్లి సెంటర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కారుతో …

రైలు సౌకర్యం కల్పించాలని పాదయాత్ర

గోదావరిఖని : ప్రజలకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ న్యూఇండియా పార్టీ ఆధ్యర్యంలో సోమవారం పాదయాత్ర చేట్టారు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి …

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెగడపల్లి : మండలంలోని  లింగాపూర్‌ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌  పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు …

పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,

కొహెడ జిల్లా కాంగ్రెస్‌ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్‌ రహదారిపై ఘనస్వాగతం లభించింది …