కరీంనగర్
రక్తదానం చేసిన ఉపాధ్యాయులు
కరీంనగర్: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వాలంటరీ అసోసియేన్ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్క్రాస్ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.
ఎస్యూలో తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
కరీంనగర్: శాతవాహణ యూనివర్శిటీలో నూతన తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. రూ.1.89లక్షల పనులతో చేపడుతున్నట్లు చేప్పారు.
వెల్లుల్ల గ్రామంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
కరీంనగర్: మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వెంకటాపూర్లో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు