కరీంనగర్

టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):పట్టణంలోని కమాన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో కార్య క్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా నాయకులు ఉప్పు రాజుకుమార్‌ …

లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు …

లక్షసంతకాల లక్ష్యం తెలంగాణ తేవడమే

మంథని, జాలై 21 (జనంసాక్షి): చీటికి మాటికి కట్టుకథలతో నీరు గారుస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పంథ ప్రజర్విల్లేలా లక్ష సంతకాల సేకరణతో బలోపేతము చేయనున్నమని మంథని …

‘తెలంగాణ కొలవెరీ’ పాట చిత్రీకరణ

కరీంనగర్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా, తెగించి కొట్లాడాలన్న సందేశాన్నిస్తూ ఓ పాటల ఆల్బం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆల్బంలోని ఐదవ పాట ‘తెలంగాణ …

నేటి నుంచి వీరభద్రుని నక్షత్ర దీక్షలు

భీమదేవరపల్లి జూలై 21(జనంసాక్షి): మండలంలోని కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శని వారం  వీరభద్రుని నక్షత్ర దీక్షలను శ్రీ వివయోగి బాలలింగమూర్తి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు.

డప్పు కళకారులు ఉద్యమించండి

రామడుగు జులై(జనంసాక్షి): డప్పు కళకారులు, డప్పును నమ్ముకున్న వారసులు ఉద్యమించే సమయం ఆసన్నమైందని డప్పుల మోత సేవ సంఘం అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామంలో ఏ …

ఓటర్‌ జాబితాల సవరణపై అవగాహన సదస్సు – తహాశీల్దార్‌ సతీష్‌కుమార్‌

శంకరపట్నం, జూలై 21, (జనంసాక్షి):శంకరపట్నం మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఓటర్ల జాబితాల సవరణపై అవగాహన సదస్సు శనివారం మండలంలోని స్థానిక తహాశీ ల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు …

ఈనెల 25 చలో సచివాలయం

గోదావరిఖని, జులై 21, (జనంసాక్షి):ప్రభుత్వం ప్రజల పట్ల పాల్పడుతున్న విధానాలకు వ్యతిరేకంగా… ఈనెల 25న భారత కమ్యూనిస్ట్‌ పార్టీ పెద్దపల్లి డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో ‘ఛలో సచివాలయం’ …

సంక్షేమ హాస్టళ్ళల్లో మెస్‌చార్జీలు పెంచాలి

గోదావరిఖని టౌన్‌ , జులై 21, (జనంసాక్షి):సంక్షేమ హాస్టళ్ళల్లో విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచాలని… భారత విద్యార్థి ఫెడరేష న్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రామగుండం డివిజన్‌ కార్యదర్శి పాసిగంటి …

ఆంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు – ఎస్సై ప్రదీప్‌కుమార్‌

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): ఆంకిత భావంతో పనిచేసిన ప్రతి అధికారికి గుర్తింపు లభిస్తుందని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గతంలో ఇక్కడ విధు లు నిర్వహించి చోప్పదండి …

తాజావార్తలు