కరీంనగర్

హుజూరాబాద్‌లో వరుణయాగం

హుజురాబాద్‌: ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వరుణయాగం నిర్వహించారు. ముదిరాజ్‌ కుల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ యాగంలో అనేక మంది రైతులు పాల్గొన్నారు,

పశువులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలి

కరీంనగర్‌, జూలై 18 : ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగరరావు అన్నారు. మెట్‌పల్లి మండలంలోని …

తెలంగాణపై వైఎస్‌ విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలి

కరీంనగర్‌, జూలై 18 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పట్టణంలో అడుగు పెట్టాలని మహిళలు …

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, …

కరెంట్‌ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో …

పరిశ్రామిక రంగంలో మీడియా పాత్ర కీలకం

గోదావరిఖని: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో మీడియా పాత్రను గురించి ఎన్టీపీసీ జ్యోతి నగర్‌ మిలీనియం హల్‌లో బుధవారం జాతీయ సెమినర్‌ను నిర్వహించారు. ఈ సెమినర్‌ను ఎన్టీపీసీ …

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం …

విద్యుత్‌ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి

కరీంనగర్‌, జూలై 17: విద్యుత్‌షాక్‌కు గురై ఒక వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మలహర్‌రావు మండలంలోని గాడిచర్ల గ్రామం సమీపంలోని …

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ …

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో …