ఖమ్మం

పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసిన ఎంపిపి స్వరూప

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి); ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి గంగం స్వరూప మహేష్ …

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

అదనపు కలెక్టర్. శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ …

రీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు వితరణ

టేకులపల్లి ,ఆగస్టు 29( జనం సాక్షి): రీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్లపాటి లక్ష్మీ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో మండలంలోని టేకులపల్లి ,లచ్చతండా , సింగ్యా తండా …

జాతీయ నులిపురుగుల వారోత్సవాలను విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి జిల్లాలో ఒకటి నుండి పందొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వచ్చే సెప్టెంబరు …

సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదిక

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి వ్యవసాయ భూములకు పారదర్శకతతో, సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టరు …

పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం

*పేరు గొప్ప…ఊరు దిబ్బ అన్నట్లుగా మిషన్ భగీరథ పథకం* బయ్యారం, ఆగష్టు 29(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో మిషన్ భగీరథ పథకం ఒకటి.ఇంటింటికి  త్రాగు …

చీకొడులో ప్రభుత్వ దవాఖాన మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్య శాఖ.

– ఎంపిటిసి రాంరెడ్డి విజ్ఞప్తికి మంత్రి సానుకూల స్పందన. – చీకోడు పరిసర ప్రాంత ప్రజలకు తీరనున్న వైద్య కష్టాలు. – సబ్ సెంటర్ మారనున్న పల్లె …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు:-

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ జిల్లా సాధన …

మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో వైద్య శిబిరం

టేకులపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో సులానగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో సోమవారం  డాక్టర్ విరుగు నరేష్  …

కోవిడ్ వాక్సినేషన్ లో భారతదేశం నెంబర్ వన్ గా ఉంది

కేంద్రమంత్రి దేవసింగ్ చౌహన్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర సహాయ కమ్యూనికేషన్స్ …