Main

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి తండాలో స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. పడాల విద్యాసంస్థలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆడుకుంటూ …

నీళ్ల బకెట్‌లో పడి బాలుని మృతి

నల్గొండ జిల్లా: నీళ్ల బకెట్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రాపోలులో ఆదివారం చోటుచేసుకుంది. కొండ్రాపోలు బాండవ తండాకు చెందిన …

6 నెలల్లో కేటీఆర్ సీఎం: పాల్వాయి

నల్గొండ: 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. 6 నెలల్లో కేటీఆర్ సీఎ౦ అవుతారని టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి …

ఆటోను ఢీకొన్న బస్సు: ముగ్గురి మృతి

చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో …

సూర్యాపేటలో రూ.10 లక్షల గంజాయి స్వాధీనం

నల్గొండ: సూర్యాపేటలో రూ.10లక్షలు విలువచేసే రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. …

తెలంగాణను వంచించే కుట్రలు: టిఆర్‌ఎస్‌

నల్లగొండ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. గతంలో విద్యుత్‌ సమస్యల …

మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు …

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట …

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘర్షణ

నల్లగొండ: చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు …