Main

నీటి సంపులోపడి బాలుడి మృతి

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. నీటిసంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బిసి కాలనీలో విజయ్ అనే మూడేళ్ల బాలుడు ఉదయం బ్రెష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో …

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం…

నల్గొండ : ఏకంగా తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో మృగాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చదువుతున్న విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొంత …

పొదల్లో యువతి శవం: అత్యాచారం చేసి, హత్య చేశారా?

నల్లగొండ: హైదరాబాదుకు చెందిన యువతిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూర్(ఎం) మండలానికి చెందిన రాఘవాపురం …

నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన

నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ …

యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం..

నల్గొండ : యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం …

నేటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర… 

నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.

ఉగ్రవాదులు కాదు..చైన్ స్నాచర్లే: ఏఎస్పీ

నల్గొండ: వారం కిత్రం నకిరేకల్ లో తుపాకీతో బెదిరించి పారిపోయిన వారు ఉగ్రవాదులు కాదని ఏఎస్పీ గంగారం తెలిపారు. వారు కేవలం చైన్ స్నాచర్లు మాత్రమేనని స్పష్టం …

ఆస్తికోసం…తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన ఎస్సై

నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని …

ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ

నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార

యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్

నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.