Main

ఆస్తికోసం…తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన ఎస్సై

నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని …

ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ

నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార

యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్

నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.

వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్

నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు

సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం…

నల్గొండ: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. సీఎం కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని భువనగిరి ఆస్పత్రికి …

నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన

నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.

నల్గొండ జిల్లాలో విషాదం

నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు

నల్లగొండ : నార్కెట్‌పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.

భువనగిరిలో అగ్ని ప్రమాదం

 భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ …

ఏసీబీ వలలో సస్పెండ్ అయిన తహసీల్దార్

నల్గొండ:లంచం తీసుకుంటూ సస్పెండైన యాదగిరిగుట్ట తహశీల్దార్ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. ఓ రైతు వద్ద నుంచి రూ. 15 …