Main

సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యం: కేసీఆర్‌

 నల్గొండ: సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. డబ్బు సంపాదించాలనుకుంటే.. …

కేసీఆర్ ఏరియల్ సర్వే 

నల్లగొండ: జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఏరియల్ సర్వేలో మంత్రులు …

భార్యను హత్య చేసిన భర్త

నల్లగొండ: జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం దండంపల్లిలో ఓ భర్త భార్య గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న …

కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు..

నల్గొండ : నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, గనులు, ఐటీ రంగంపై డాక్టర్ సురేందర్‌రెడ్డి, …

నల్గొండలో భారీ వర్షం..

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం …

ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..

నల్గొండ : సాగర్ తీరంలోని విజయ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, మాజీ ఎన్నికల కమిషన్ లింగ్డో తదితరులు హాజరయ్యారు.

నేటి నుండి టీఆర్ఎస్ శిక్షణా తరగతులు.

నల్గొండ : నేటి నుండి టీఆర్ఎస్ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు.

నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం …

ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ …

కెనరా బ్యాంకు సిబ్బంది దాష్టీకం..

5నల్గొండ : తుంగతుర్తిలోని కెనరా బ్యాంకు సిబ్బంది ఓ కస్టమర్ పై దాడి చేశారు. జీరో అకౌంట్ సమాచారం అడిగినందుకు దాడి చేశారు. బ్యాంకు నుండి వెళ్లిన …