నల్లగొండ

వి ఆర్ ఏ ల న్యాయమైన సమస్యలు తీర్చాలి

*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 17:: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న వి ఆర్ ఏ సమస్యలు ప్రభుత్వం వెంటనే …

సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాసినట్లు బీసీ …

ఆలేరు లో మెగా రక్తదాన శిబిరం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆలేరు కమ్యూనిటీ హాస్పిటల్ లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం …

జిల్లా హాస్పిటల్లో 550 బెడ్ లకు టెండర్లు పిలవాలి

కార్మికుల పొట్ట కొడుతున్న రాష్ట్ర వైద్య అధికారులు కార్మికులకు వేతనాల పెంచాలి నల్గొండ బ్యూరో జనం సాక్షి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ …

జిల్లా హాస్పిటల్లో 550 బెడ్ లకు టెండర్లు పిలవాలి

కార్మికుల పొట్ట కొడుతున్న రాష్ట్ర వైద్య అధికారులు*  కార్మికులకు వేతనాల పెంచాలి* నల్గొండ బ్యూరో.జనం సాక్షి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ ,శానిటేషన్, …

ముఖ్యమంత్రి సహాయనిధి నిధి చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్ పార్వతి శ్రీకాంత్

 రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 16 రాయికొడ్  మండల పరిధిలోని  జాంబిగి (కే) గ్రామానికి చెందిన నింగంపల్లి అంజన్న కి 32,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ …

స్కాలర్స్ నీట్ అకాడమీ కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 16 (జనంసాక్షి)జహీరాబాద్ క్రిస్టియన్ కాలని వాస్తవ్యుడు డాక్టర్ సుమన్ కుమార్ హైదరాబాదులో స్థాపించిన స్కాలర్స్ అకాడమీ యొక్క కరపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో …

విజయవంతంగా సామూహిక జాతీయగీతాలాపన

జనంసాక్షి   రాజంపేట్ మండల కేంద్రంలో జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ప్రజలు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని జాతీయ …

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ఈనెల 20 , 21 తేదీలలో మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలకు స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ …

కేంద్రం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంది

డోర్నకల్ ఆగస్టు 16 జనం సాక్షి ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం …