నల్లగొండ

బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యకు ప్రభుత్వమే భాద్యత వహించాలి

..జాజుల లింగంగౌడ్. మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి,విద్యాశాఖ మంత్రి చేతకాని తనం వల్లే బాసర ట్రిపుల్ ఐటీ లో సురేష్ రాథోడ్ …

*సీఎం దత్తత గ్రామం వాసాలమార్రి లో ఉచిత పశువైద్య శిభిరం*

ఫోటో రైట్  అప్01 తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న మోతే పిచ్చిరెడ్డి తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి  గ్రామంలో పశుగణభివృద్ధి సంస్థ ఉమ్మడి నల్లగొండ జిల్లా వారి ఆధ్వర్యంలో *ఉచిత …

విద్యార్థి దశనుండే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 24:: ప్రతి విద్యార్థి దశ నుండి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిఎంఆర్ వరలక్ష్మి …

ఆపదలో ఉన్నవారిని అండగా ఉంటా. జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ప్రజా సేవలో ఎప్పుడూ ముందడుగే అని ఆపదలో ఉన్నవారికి అండాదండా ఉంటా అని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.బుధవారం నేరేడుచర్లలో  టిఆర్ఎస్ పార్టీ …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం తన వంతు సహకారం అందిస్తా:

ఎమ్మెల్సీ ఎల్ సి కోటిరెడ్డి మిర్యాలగూడ. జనం సాక్షి. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్థానిక సంస్థల శాసనమండలి ఉమ్మడి …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళా:- ఎమ్మెల్యే భాస్కరరావు

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్ నగర్ నియోజకవర్గాలతో కలిపి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని జూలై 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర …

ట్రైకార్ చైర్మన్ ను కలిసిన జిల్లా కలెక్టర్

నల్గొండ బ్యూరో. జనం సాక్షి, తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహాయ సంస్థ (ట్రైకార్) చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సారిగా నల్గొండ …

కవితక్క పై చేసిన అసత్య ప్రచారాలను ఖండించిన ఏర్గట్ల తెరాస పార్టీ

ఏర్గట్ల ఆగస్టు 23 (జనంసాక్షి ) : మునుగోడు సభ విజయవంతమైన వైనం చూసి ఓర్వలేక, భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కవితక్క …

,లీగల్ కౌన్సిల్ కు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ. జనం సాక్షి.నల్లగొండ, సూర్యపేట , భువనగిరిలలో ప్రజలకు న్యాయ సేవలు మరింత పటిష్టంగా అందచేయుటకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ …

గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, ఏఐటీయూసీ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి. పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం  అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ …