నల్లగొండ

హరితహారం కోసం అటవీశాఖ సన్నద్దం

రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం నల్లగొండ,,లై5(జ‌నం సాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు …

రైతుబీమాకు రైతులు సహకరించాలి

– ఇప్పటి వరకు 21లక్షల నామినీలు సేకరించాం – జులై చివరినాటికి ఎల్‌ఐసీకి పత్రాలు సమర్పించాలి – సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ ఎంపీ గుత్తా నల్గొండ, …

బీమా వివరాలతో పాటు సాగు లెక్కలు

నల్లగొండ,జూన్‌27(జ‌నం సాక్షి): రైతుబీమా కోసం గ్రామాలకు వెళ్లిన అధికారులు పంటల సాగు విరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలు తేల్చే …

ప్రేమ విఫలమైందని సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

– నల్గొండ జిల్లాలో ఘటన నల్గొండ, జూన్‌26(జ‌నం సాక్షి) : ప్రేమ విపలమైందన్న ఆవేదనతో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కిన సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల …

తదుపరి చైర్మన్‌గా వడ్త్య దేవేందర్‌ నాయక్‌?

నల్గొండ,జూన్‌26(జ‌నం సాక్షి): దేవరకొండ మున్సిపల్‌ తదుపరి చైర్మన్‌గా గతం నుంచి పోటీపడుతున్న వడ్త్య దేవేందర్‌నాయక్‌ అవకాశాలు మెరుగు పడ్డాయి. ఆయనే తదుపరి ఛైర్మన్‌ జాబితాలో ఉన్నట్లు పట్టణంలో …

స్కూలు బస్సుకు ప్రమాదం: విద్యార్థులకు తప్పిన ముప్పు

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు బయటపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలో జరిగింది. కనగల్‌ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చండూరులోగల …

వాగ్దానాలు విస్మరించిన సిఎం కెసిఆర్‌

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ నాలుగేండ్ల పాలనలో ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్నరాజ్‌ అన్నారు. నిరుద్యోగ భృతి..ఉద్యోగ నియామకాలు అన్నీ …

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్‌ సిద్ధం

– మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నాడు – టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నల్గొండ, జూన్‌25(జ‌నం సాక్షి ) : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు …

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జూన్‌25(జ‌నం సాక్షి ):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని …

కెసిఆర్‌ దూరదృష్టితోనే నిరంతర విద్యుత్‌

అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి రైతు సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: మంత్రి నల్గొండ,జూన్‌23(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ సమర్థ పాలనతో రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలోపే 24 గంటల …