నల్లగొండ

మూసీకి కొత్తగేట్ల బిగింపుతో మారిన మూసీ స్థితిగతులు

వరద నీటితో మూసి ప్రాజెక్ట్‌కు జలకళ 70 కోట్ల రూపాయలతో కాల్వల ఆధునీకరణ నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): 55 ఏండ్ల మూసీ చరిత్రలో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం …

ఎక్కువ మొక్కలు నాటిన వారికి అవార్డులు

ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి: కలెక్టర్‌ నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులకు సూచించారు. …

ప్రైవేట్‌ బస్సు బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ,జూన్‌19(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లా వేములపల్లి మలుపు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. లక్ష్మీగాయత్రి ట్రావెల్స్‌ కు చెందిన బస్సు …

భూతగాదాలతో ఘర్షణ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ,జూన్‌18(జ‌నం సాక్షి): కొండమల్లేపల్లి మండలం జైత్యతండాలో భూ వివాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వర్గాల మధ్య గొడవ ఎక్కువ అవడంతో.. పరస్పరం …

రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్

నల్లగొండ(జ‌నం సాక్షి ): నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఓ కల అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ లో నేడు ఆ కల …

తొలకరితో తొందరపడవద్దు

రెండుమూడు వర్షాల తరవాతనే సాగు చేపట్టాలి నల్లగొండ,జూన్‌15(జ‌నం సాక్షి ): తొలకరి వర్షాలకు రైతులు విత్తనాలు నాటుకోవద్దని, రెండు, మూడు వర్షాలు పడ్డాక అదును చూసి విత్తనాలు …

భారీగా హరితహారం

నల్లగొండ,జూన్‌13(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. ఈ యేడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని అన్నారు.జిల్లాకు …

సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి పోస్టులు మంజూరు

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కళాశాలకు 952 చొప్పున రెగ్యులర్‌ పోస్టులు, …

వరుసగా ఢీకొన్న బస్సులు

నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడ …

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి : సిఐటియూ

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి): భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ …