నల్లగొండ

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

నల్గొండ జిల్లా రాజాపేట మండలం నెమలిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉప్పల్‌రెడ్డి (48)అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు …

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం…

నల్గొండ : ఏకంగా తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో మృగాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చదువుతున్న విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొంత …

కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు – ఎంపీ గుత్తా

నల్గొండ, కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. పండుగల పేరిట పబ్బం గడుపుతున్నారన్నారు. …

నల్గొండలో సూది సైకో కలకలం

నల్గొండ జిల్లాలో సైకో సూదిగాడు కలకలం రేపాడు. జిల్లాలోని దేవరకొండ రోడ్డులో సైకో సూదిగాడు 9వ తరగతి విద్యార్థినికి సూది గుచ్చి బైక్‌పై పరారయ్యాడు. దీంతో గాయపడిన …

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరుమృతి

నల్గొండ : చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉదుర్ నగర్ నుంచి కోదాడకు బైక్ పై వెళ్తున్న …

.కార్డుతో తాగుతున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామం. ఈ గ్రామంలో తాగేందుకు చుక్కానీరు దొరకదు. అక్కడక్కడ బావుల్లో నీరు ఉన్నా.. ఫ్లోరైడ్ తో కలుషితమయ్యాయి. గుక్కెడు నీటికోసం …

చేపల చెరువులో విషప్రయోగం

నల్గొండ: మిర్యాల గూడలోని చేపల చెరువులో విషయప్రయోగం జరిగింది. ఈ ఘటనలో రూ.30 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు సమాచారం.

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

నల్గొండ,  సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. …

చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 : నగరంలోని గోల్కొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మరణించారు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. …

నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపు

నల్గొండ : ఎస్సై రమేష్ మృతికి నిరసనగా నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపినిచ్చింది.