నల్లగొండ

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 8 మందికి గాయాలు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని కామినేని వై జంక్షన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన …

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ:8మందికి గాయాలు..

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు.. ఇందులో …

బస్సు కిందపడి మహిళ మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో బస్సు కిందపడి మహిళ మృతి చెందింది. బస్సు దిగుతుండగా వెనుక చక్రాల కిందపడి మహిళ మృతి చెందినట్లు స్థానికులు …

ఆటోను కారు ఢీ:ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి

నల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం …

లారీ-బస్సు ఢీ: 10 మంది మృతి

: నల్గొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భువనగిరి నుంచి నల్గొండ వెళ్తున్న నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ …

తుపాకితో బెదిరింపులు

నల్గొండ, : గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో తుపాకితో ప్రజలను బెదిరిస్తూ ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి గ్రామానికి చెందిన కొందరిని బెదిరించారు. …

చౌటుప్పల్‌లో విషంతో పందుల మృతి

నల్గొండ,  జిల్లాలోని చౌటుప్పల్‌ గ్రామంలో పంచాయితీ సిబ్బంది ముందస్తు సమాచారం లేకుండా పందులకు విషం పెట్టి చంపారు. వందల సంఖ్యలో పందులు మృతి చెందాయి. దీంతో గ్రామపంచాయతీ …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్లగొండ .ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజంపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. …

యువరైతు ఆత్మహత్య

: నల్గొండ జిల్లా బుద్ధారం గ్రామంలో మంగళవారం ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి చేను ఎర్రబారి పిందెలు రాలిపోవడం చూసి అప్పులు తీర్చే మార్గం తోచక …

సూర్యాపేటలో కుక్కల స్వైర్య విహారం…

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.