నల్లగొండ

పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి

ములుగు జిల్లా గోవిందరావుపేట అక్టోబర్ 13 (జనం సాక్షి) :- పోషణ లోపం ఉన్న పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ పల్లి పట్టి నువ్వల పట్టి బిస్కెట్ స్ …

నూతన హెయిర్ స్టయిల్ షాప్ కి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

చిన్న సూరారం కి చెందిన దోమలపల్లి మధు మరియు దినేష్ గార్ల నూతన హెయిర్ స్టైల్ షాప్కి ఆర్థిక సహాయం 10000/- అందించి షాప్ ని ప్రారంభించి …

జగన్ కుటుంబానీకి అండదండగా ఉంటాం ఒట్టే జానయ్య

 ప పెన్ పహాడ్  అక్టోబర్ 12 (జనం సాక్షి) : మండల పరిధిలోని  దూపహడ్ గ్రామానికి చెందిన జడ జగన్  అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్దివదేహానికి  …

చేపల ఉత్పత్తి తో గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా తాడ్వాయి12 (జనం సాక్షి):- తాడ్వాయి మండలంలోని 85 చెరువులకు 10 లక్షల చేప పిల్లల పంపిణీ పిల్లి శ్రీపతి జిల్లా మత్స్య శాఖ అధికారి …

గంగారంలో 82వ ‘భీం’ వర్దంతి

గంగారం అక్టోబర్ 12 (జనం సాక్షి) గంగారం మండల కేంద్రంలో కొమరం భీం 82వ వర్దంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదివాసీల ఆశాజ్యోతి, ఆదివాసీ ల అభ్యున్నతి …

విద్యార్థులకు దుస్తులు పంపిణీ సర్పంచు,ఎంపీటీసీ

మల్దకల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థిల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పద్మమ్మ, ఎంపిటిసి గోపాల్ రెడ్డి …

రేషన్ దుకాణం ఏర్పాటు పట్ల హర్షం..

ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో …

మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

రాయికోడ్ అక్టోబర్ 12జనం సాక్షి రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ …

గ్రూప్ వన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

జిల్లా కలెక్టర్. వినయ్ కృష్ణారెడ్డి  నల్గొండ బ్యూరో,జనం సాక్షి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను …

మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఝరాసంగం అక్టోబర్ 12( జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో  న్యాయ విజ్ఞాన …