నల్లగొండ

పోడు భూముల సత్వరపరిష్కార నిమిత్తం పనులు వేగవంతం చేయాలి.

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 12 పోడు భూముల  సత్వర పరిష్కార నిమిత్తం పనులను వేగవంతం చేయాలని జిల్లా …

తెలంగాణాలో మంటలు రగిల్చేందుకు ఉప ఎన్నిక

-ముమ్మాటికీ ఇది ప్రధాని మోదీ పన్నిన కుట్ర -మరోసంవత్సరంలోసాదారణ ఎన్నికలు -ఇప్పుడూ ఈ ఎన్నిక ఎందుకో -నాలుగేళ్ళలో ఏమి చెయ్యలేనోడు ఇప్పుడేం చేస్తారు -ఆరుదశబ్దాల ఫ్లోరోసిస్ ను …

గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

 టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి  యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి ఈనెల 16 న నిర్వహించబడే గూప్ 1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు …

పేదోళ్లకు అండ ఎర్రజెండా

గరిడేపల్లి, అక్టోబర్ 12 (జనం సాక్షి): పేదోళ్లకు వెళ్ళ వేళ్ళలా అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ …

అధికారులు చెప్పిన ఆగని మొరం దందా

ఎల్కతుర్తి అక్టోబర్ 12 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని ఇప్పటికే పలుమార్లు పర్మిషన్ లేకుండా మోరంపోస్తున్నారని తెలిసి మీడియా వాళ్ళు వెళ్లి చెప్పగా నామమాత్రంగా …

తర్నం గ్రామాన్ని సందర్శించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

నెరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):సిజనల్ వ్యాదికి చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అక్షిత అన్నారు.మండలంలోని తర్నం గ్రామంలో బుధవారం రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ …

క్యాన్సర్ భాధితురాలికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్ సి, జనంసాక్షి :(అక్టోబర్ 12) క్యాన్సర్ భాధితురాలికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్ తిప్పర్తి మండలం సర్వరాం గ్రామంలో క్యాన్సర్ …

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు, శాస్త్రవేత్తల బృందం కన్నాయిగూడెం గ్రామం ములుగు జిల్లాలోని పంచాయతీ చెరువులను కేంద్ర అధిపతి డాక్టర్. ఎన్. రాజన్న ఆధ్వర్యంలో జరిగింది.

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు, శాస్త్రవేత్తల బృందం కన్నాయిగూడెం గ్రామం ములుగు జిల్లాలోని పంచాయతీ చెరువులను కేంద్ర అధిపతి డాక్టర్. ఎన్. రాజన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. …

సీఐటీయు మండల మహాసభను జయప్రదం చేయండి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 12 , ( జనం సాక్షి ) :  ఈ నెల 16 ఆదివారం న శ్రీవాణి గురుకులంలో జరిగే సీఐటీయు మండల …

బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి ఆర్థిక సాహయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్ సి, జనంసాక్షి:(అక్టోబర్ 12)  బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి ఆర్థిక సాహయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్  తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో నూతనంగా …