నల్లగొండ

ఉప ఎన్నికల్లో ప్రలోభలకు గురి చేస్తే చర్యలు

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి 93 – మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భముగా జిల్లా కలెక్టర్, జిల్లా …

కౌలాస్ లో గ్రంధాలయం ప్రారంభించిన కలెక్టర్

జుక్కల్, అక్టోబర్ 11,( జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం గ్రంధాలయం ను ప్రారంభించారు.ఈ …

*ఆర్ & బి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు వినతి*

– రోడ్డు నిర్మించకపోతే ఆందోళనకు సిద్ధం – వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు హెచ్చరిక మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

  కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : మండల కేంద్రంలోని కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ప్రపంచవ్యాప్తంగా …

మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ఖాయం..

టిఆర్ఎస్ యువ నాయకులు చంద్రకాంత్. ఊరుకొండ, అక్టోబర్ 11 (జనంసాక్షి): మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని టిఆర్ఎస్ మండల యువ నాయకులు పులిజ్వాల …

*వైరా మున్సిపాలిటీ సమస్యల మీద ఖమ్మం జిల్లా కలెక్టర్

చర్చించిన వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియా రాములునాయక్ గారు,రాష్ట్ర మార్కఫైడ్ వైస్ చెర్మన్ బొర్రా రాజశేఖర్ * ఈరోజు ఖమ్మజిల్లా కలెక్టర్ గౌతమ్ గారితో. వైరా …

జై మహా భారత పార్టీ అభ్యర్థిగా మారగోని జయశ్రీగౌడ్

మునుగోడు అక్టోబర్11(జనంసాక్షి): మునుగోడు ఉప ఎన్నికలలొ జై మహాభారత్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ మారగొని జయశ్రీగౌడ్ ను మునుగోడు శాసన సభ ఉపఎన్నికల్లో …

*ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమికి రైతుబంధు*

అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం* ============================= మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమికి అదే గ్రామానికి చెందిన ఆరు …

రైతు బీమా నామిని పత్రాల సేకరణ

 కుబీర్( జనం సాక్షి ) కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో చిట్యాల యదాబాయి మహిళా రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.నామిని చిట్యాల పోషెట్టీ రైతు జీవిత …

విద్యార్థులకు గురుకుల పాఠ్యపుస్తకాలు అందజేసిన పల్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు

పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గురుకుల పాఠ్య పుస్తకాలు పంపిణీ తిరుమలగిరి ( సాగర్), అక్టోబరు 11 (జనంసాక్షి): పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని …