నల్లగొండ

*ముగ్గురు వ్యక్తుల బైండోవర్*

*పలిమెల, అక్టోబర్ 11 (జనంసాక్షి)* పలిమెల మండలంలోని పంకెన గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తాహసిల్దార్ కి బైండోవర్ చేసారు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రజా …

బాలికలు ఈ సమాజానికి ఎంతో విలువైన సంపద…

వారు చదువులతో పాటు ఆరోగ్యం పైనా దృష్టి పెట్టాలి…. బాలికల హక్కుల పరిరక్షణ లో అధికార యంత్రాంగం అంకితభావంతో సేవాలందించాలి. జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య… ములుగు …

జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సేవలు మరువరానివి

   తూప్రాన్ దినోత్సవం అక్టోబర్ 11:: గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలు మరిచిపోరని వారు …

గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలలో

మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం….. ములుగు బ్యూరో,అక్టోబర్11(జనం సాక్షి):- ములుగు జిల్లాలోని జవహర్ నగర్ ఇంచర్ల లోని గిరిజన గురుకుల సంక్షేమ కళాశాల  (బాలుర) …

సి పి ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ.

రామన్నపేట అక్టోబర్11 (జనంసాక్షి) విజయవాడలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించ తలపెట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని …

*ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి*

కోదాడ అక్టోబర్ 11(జనంసాక్షి)                 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేకపోవడం దురదృష్టకరం, రాబోయే …

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

జగదేవ్ పూర్ , అక్టోబర్ 11 (జనంసాక్షి): జగదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ఇరువురు లబ్ధిదారులకు మంజూరైన సిఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం టిఆర్ …

ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి ఇంచార్జి

సారంగపూర్ (జనంసాక్షి) అక్టోబర్ 11 సారంగాపూర్ మండలం కొనపూర్ గ్రామానికీ చెందిన గంగాధరి రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల బిజెపి …

మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ . సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 11:(జనం సాక్షి): మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ పాఠాలల్లో చేపట్టిన  …

మూలయం సింగ్ యాదవ్ అశ్రునివాళి అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్సి, జనంసాక్షి :(అక్టోబర్ 11) మూలయం సింగ్ యాదవ్ కి అశ్రునివాళి అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్ యూ పి  మాజి సీఎం, సమజ్ …