నల్లగొండ

స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థానిక సర్పంచ్ చింతల భాస్కర్

పెద్దవంగర అక్టోబర్ 10(జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధిని పనుల్లో దూసుకెళ్తుంది స్థానిక సర్పంచ్ చింతల భాస్కర్ అన్నారు. సోమవారం మండలో ని …

టీఎస్ఐఐసి చైర్మన్ గా వరుసగా మూడోసారి నియమితులైన

టీఎస్ఐఐసి చైర్మన్ గా వరుసగా మూడోసారి నియమితులైన గ్యాదరి బాలమల్లు గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు గారు.. గ్యాదరి …

ప్రదాని మోదీ,హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేస్తున్న

-ఆ18,000 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధి కి ఇవ్వండి -ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటాం -ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాధేయపడైన ఒప్పిస్తాం -కమ్యూనిస్టు సోదరుల …

క్రీడాలతో మానసిక ఉల్లాసం

ఝరాసంగం అక్టోబర్ క్రీడాలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అని జహీరాబాద్ సి ఐ తోట భూపతి వైపిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ వై ప్రభాకర్ లు …

కుబీర్ లో కాకడ హారతి ప్రారంభం

కుబీర్ ( జనం సాక్షి ) కుబీర్ మండల కేంద్రంలోని ప్రాచీనమైన విఠలేశ్వర ఆలయంలో సోమవారం కాకడ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు ప్రమోద్ మారాజ్ …

*రోడ్డు నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కలవనున్న సర్పంచులు ఎంపీటీసీల బృందం*

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు మునగాల, అక్టోబర్ 10(జనంసాక్షి): అనేక సంవత్సరాల నుండి శిధిలావస్థలో చేరి గుంతలమయమైన మునగాల నుండి కీతవారిగూడెం వరకు గల …

డిమాండ్లు నెరవేర్చాలి..

గంటపాటు తహాసిల్దార్ కార్యాలయ దిగ్బంధం. – 78వ రోజు విఆర్ఎల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, అక్టోబర్ 10 జనంసాక్షి: …

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తెరాస తోనే సాధ్యం:

-టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నల్గొండ బ్యూరో, జనం సాక్షి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా..మునుగోడు మండలం గూడపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం …

*మతతత్వ బిజెపిని ఓడించండి.

*ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. *సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా.  చిట్యాల10 (జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని సిపిఐ (ఎంఎల్)  లిబరేషన్ రాష్ట్ర …

ఆరోగ్య ఉప కేంద్రం నిర్మించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 10 : చేర్యాల మండలంలోని కడవెరుగు గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించాలని సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ …