నిజామాబాద్

పురుగుమందులు విక్రయిస్తున్న వారికి కఠిన చర్యలు

 జనంసాక్షి రాజంపేట్  మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామం లో వ్యవసాయ అధికారిని జోష్ణ ప్రియదర్శిని తనిఖీలు చేపట్టారు లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న పురుగుమందులు  గుర్తించారు. గత కొంత కాలంగా …

మిడ్డె మిల్స్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన సి.పి.ఐ నేతలు

కోటగిరి ఆగస్ట్ 7 జనం సాక్షి:-మండల కేంద్రంలోనీ తాసిల్దార్ కార్యాలయం ముందర మధ్యాహ్నం భోజన కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ మండల కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ …

రైతులకు విద్యుత్ అధికారులు అవగాహన

జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతులతో విద్యుత్ శాఖ అధికారి లైన్ మెన్ మహమ్మద్ మాట్లాడుతూ రైతులదరరు కెపాసిటర్లు బిగించుకోవాలని రైతులకు అవగాహన సదస్సు కల్పించారు …

ఎం ఎల్ ఏ నూ పరామర్శించిన ఆర్మూర్ ప్రేస్ క్లబ్ సభ్యులు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జులై:-08 ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ …

ముర్రుపాలు బిడ్ధకు ఎంతో ఆరోగ్యకరం.

మల్లాపూర్(జనంసాక్షి)ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామంలో శనివారం తల్లి పాల వారోత్సవలు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాలను పురష్కరించుకోని.అలాగే అక్షరాభ్యాసం అన్నప్రన్నం …

ప్రోఫెసర్ జయశంఖర్ జన్మదిన వేడుకలు.

  మల్లాపూర్(జనంసాక్షి) ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామంలోనిప్రాథమికో న్నత పాఠశాల లో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి …

*మంత్రి సహాయం తో స్టడీ మెటీరియల్*

కమ్మర్పల్లి 06ఆగస్టు(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలం లో హాసకొత్తూర్ గ్రామంలో శనివారం వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ లు ఇస్తున్న సందర్భంగా …

లింగంపేట్ మార్కెట్లో మప్టిలో పోలీస్ నిఘా

లింగంపేట్ 05 ఆగస్టు (జనంసాక్షి)  లింగంపేట్ మార్కెట్ లో మఫ్టిలో పోలీసులను నిఘా లింగంపేట్ ఎస్ఐ శంకర్ ఏర్పాటు చేశారు.మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం అంగడి నిర్వహిస్తారు.అంగట్లో …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

–పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. తాండూరు.ఆగస్టు 5(జనంసాక్షి)కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టిపిసిసి అధ్యక్షులు …

ఏర్గట్ల సహకార సంఘ చైర్మెన్ ను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 ఏర్గట్ల ఆగస్టు 5  ( జనంసాక్షి  ): నిజామాబాద్ జిల్లా ఏర్గగట్లమండలలోని సహకార సంఘం చైర్మన్ బర్మ చిన్న నరసయ్య కుమారుడు ఇటీవల మృతి చెందడం వలన …