నిజామాబాద్

కరెంటు కోతలతో తెలంగాణ రైతు కుటుంబాల ఉసురు పోసుకుంటున్న అసమర్థ సీఎం కేసీఆర్

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(5): భారతీయ జనతా పార్టీ ఉమ్మడి గోపాల్ పేట్ మండల కమిటీ …

రుద్రూర్ గోశాల లో ఔషధ మొక్కల దినోత్సవం

  రుద్రూర్ (జనంసాక్షి): ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ (హరిద్వార్) 50వ స్వర్ణ జయంతి ఉత్సవాలను పతంజలి యజ్ఞ సహిత యోగ సమితి సభ్యుల ఆధ్వర్యంలో …

యధావిధిగా వీఆర్ఏల నిరవధిక సమ్మె

గాంధారి జనంసాక్షి ఆగస్టు 04 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం యధావిధిగా వీఆర్ఏల నిరవధిక సమ్మె పదకొండవ రోజు కావడంతో  సమ్మె …

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: బిగాల నిజామాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్‌, బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారని, బిజెపి వాళ్లు దేశానికి ఏం చేశారో కూడా చెప్పుకోలేని …

గర్భిణీ,బాల్యంత స్త్రీలు తప్పని సరిగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద Inbox YEDDEDI ANIL Attachments 3:38 PM (13 minutes ago) to me కోటగిరి ఆగస్ట్ 3 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో బోధన్ డివిజన్ సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద బుధవారం రోజున తల్లి పాల వారోత్సవాలలో భాగంగా గర్భిణీ,బాల్యంత స్త్రీలకు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద మాట్లాడుతూ.పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు తల్లి పాలను పట్టించడం వల్ల బిడ్డకు ఒక టీకా ఇప్పించిన దానితో సమానమని అన్నారు.తల్లి తన బిడ్డకు ఆరు మాసాలపాటు ఎలాంటి ఘన ఆహారంతో పాటుగా ద్రవ పదార్థాలు పెట్టకుండా తల్లి పాలను మాత్రమే పట్టించడం చేత బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవన్నారు.పిల్లలకు తగిన మోతాదులో తల్లి పాలు అందాలంటే తల్లులు చక్కటి సమతుల పోషకాహారం తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.బాలింత,గర్భిణీ స్త్రీలు తమ దగ్గరిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సమతుల ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా అంగన్వాడీ మెనును పాటించాలనీ వారికి సూచించారు.గర్భిణీ స్త్రీలు తప్పని సరిగా ప్రభుత్వ దవాఖానలో చెకప్ చేహించుకొంటు,డెలవరి కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల హెల్త్ సూపర్ వైజర్ కృష్ణవేణి,శ్రీలత,జ్యోతి,ఐ.సి.డి.ఎస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్,ఆయలు,గర్భిణీ,బాలింత స్త్రీలు పాల్గొన్నారు. Attachments area

కోటగిరి ఆగస్ట్ 3 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో బోధన్ డివిజన్ సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద బుధవారం రోజున తల్లి పాల వారోత్సవాలలో …

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

గాందారి జనంసాక్షీ అగస్టు 03  గాంధారి మండల కేంద్రంలో  ఏల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధేశాలమేరకు గాంధారి మండల …

ఎమ్మెల్యేను కలవడానికే నా భర్త వెళ్లాడు 

కత్తీ,తుపాకితో వెళ్లాడన్నది అబద్దం :కల్లెడ సర్పంచ్‌ లావణ్య నిజామాబాద్‌,అగస్టు2( జనంసాక్షి ) : తనభర్త ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని కలవాలని వెళితే హత్యచేయడానికి వచ్చాడని, ఆయుధాలు ఉన్నాయని చెప్పడం …

జిల్లాలో ఉగ్ర లింకులపై ఎన్‌ఐఎ దృష్టి

నవీద్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలపై ఆరా 12న విచారణకు రావాలని ఆదేశం పాస్‌పోర్ట్‌,బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌ చేసినట్లు సమాచారం నిజామాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో ఉగ్ర లింకులపై ఎన్‌ఐఏ ప్రత్యేక …

జర్నలిస్టులకు నూతన అక్రిడియేషన్ కార్డులను అందజేసిన – కలెక్టర్ 

కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 2 (జనంసాక్షి);  2022 -24 సంవత్సరాలకు గాను కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ జితేష్ వి …

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం

ఇంటివద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అరెస్ట్‌ అతనివద్ద నుంచి మారనాయుధాలు స్వాధీనం కల్లెడ సర్పంచ్‌ భర్తగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై …