నిజామాబాద్

*మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎస్సి రుణాలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు*

 బాల్కొండ: ఆగస్ట్ 1 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బాల్కొండ మండలంలోని 5 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా …

కోటగిరిలో నూతన బస్టాండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సి.పి.ఐ నేతలు

కోటగిరి ఆగస్ట్ 1 జనం సాక్షి:-మండల కేంద్రంలో నూతన బస్టాండు నిర్మాణం చేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి …

విఆర్ఏల నిరవధిక సమ్మెకు రేషన్ డీలర్ల మద్దత్తు

జుక్కల్, ఆగస్టు 01,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ తహాసీల్ కార్యాలయం ముందు కొనసాగుతున్న విఆర్ఏల నిరవధిక సమ్మెకు సోమవారం ఆ మండల రేషన్ డీలర్లు మద్దత్తు తెలిపారు. …

హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం కార్యక్రమం సిఎం కెసిఆర్‌ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలి మంత్రి వేమలు ప్రశాంత్‌ రెడ్డ పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  భవిష్యత్‌ తరాల బాగు …

గురడి సంఘం భవనంకు రూ.25 లక్షల మంజూరు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ మండలంలోని అర్ధుల్ శివారులో నిర్మిస్తున్న నిజామాబాద్ జిల్లా గురడి రెడ్డి సంఘ భవనానికి రూ ఇరవై ఐదు లక్షల …

ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించిన తాసిల్దార్

మక్తల్ జూలై 30 (జనంసాక్షి) మక్తల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారుల కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ రాణా …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

గురడి సంఘం భవనంకు రూ.25 లక్షల మంజూరు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ మండలంలోని అర్ధుల్ శివారులో నిర్మిస్తున్న నిజామాబాద్ జిల్లా గురడి రెడ్డి సంఘ భవనానికి రూ ఇరవై ఐదు లక్షల …

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగెడ్ అధ్యక్షుడిగా బొడ్డు అలరాజు యాదవ్.

అచ్చంపేట ఆర్సి , 30 జూలై (జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గంలోని పదర మండల కేంద్రానికి చెందిన బొడ్డు అలరాజు యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా …