నిజామాబాద్
మద్నూరులో దీక్ష
నిజామాబాద్: కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలంటూ మద్నూరులో దీక్ష చేపట్టిన డోంగ్లీ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు.
యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో
నిజామాబాద్: లింగంపేట మం. సజ్జంపల్లిలో.. యువకుడి మర్మాంగాన్ని కోసిన సైకో. సైకోకు గ్రామస్తుల దేహశుద్ధి. ఉన్మాదిపై హత్య కేసు.
టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి
నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్ దగ్గర టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశ్రుతి, బైక్పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బైక్ర్యాలీ.
తాజావార్తలు
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- మరిన్ని వార్తలు



