నిజామాబాద్
ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
పింఛను పెంచాలని ధర్నా
సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు