నిజామాబాద్
ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
పింఛను పెంచాలని ధర్నా
సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
కోటి బతుకమ్మల ఏర్పాట్ల పరిశీలన
దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.
నర్శింగ్ విద్యార్థుల ర్యాలీ
నిజామాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్ న్యూరో సైకియా ట్రిస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- సుడాన్లో పారామిలిటరీ బలగాల దాడి..
- పండగ వేళ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా..
- డెడ్లైన్.. 30రోజులే..
- సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇంతోనే ఎంతో మార్పు
- బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలుచేయం
- పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు
- తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం
- గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే
- రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ
- మరిన్ని వార్తలు