నిజామాబాద్

ప్రాణహిత ప్రాజెక్టుపనులు పరిశీలన

నవీపేట : మండలంలోని బినోలా గ్రామ సమీపంలోని గోదావరి వద్ద చేపట్టిన  ప్రాణహిత చేవెశ ప్రాజెక్టు పనులను గురువారం సీపీఐ శాసన సభాపక్ష నేత గుండా మల్లేశ్‌ …

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిపించి మాతశిశు మరణాల రేటును తగ్గించాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పిట్ల …

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజల నడ్డివిరుస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి …

తెలంగాణను తేల్చకుండా ప్రధాని పర్యటన శోచనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని గత 60 సంవత్సరాలుగా నాన్చుతుందని పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలంగాణలో తిరగరాదని …

గ్యాస్‌ వినియోగదారుల రాస్తారోకో

నవీపేట : హెచ్‌పీ వంటగ్యాస్‌ సిలిండర్లు గతనెల రోజులుగా సరఫరా చేయకపోవడంతో నవీపేలో  వినియోగదారులు ఆందోళనకు దిగారు బాసరా రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించిరు పండగ సమయాల్లో …

ఆపదలో రక్తదానం

నిజామాబాద్‌ రక్తదానం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగుల్‌ అన్నారు ఆయన పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమావారం పోలీసు …

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి …

త్వరలో మార్కెట్‌ యార్డ్‌కు ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ : స్థానిక మార్కెట్‌ యార్డుట్‌ యార్డులో ఇ టెండర్‌ ద్వారా క్రయవిక్రయలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు నిజామాబాద్‌ …

ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.

పింఛను పెంచాలని ధర్నా

సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్‌ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

తాజావార్తలు