నిజామాబాద్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ …

బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ చేసిన ఎంపీపీ లకావత్ మానస

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) హుస్నాబాద్ మండలంలోనీ మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా గ్రామాలలో గురువారం హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస-సుభాస్ ఆధ్వర్యంలో బోదకాలు నివారణ పై …

ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

సర్పంచ్ తోడేటి రమేష్  హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) 2సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఫైలేరియా (బోదవ్యాధి) నివారణ మాత్రలు తీసుకోవాలని పందిళ్ళ సర్పంచ్ తోడేటి …

బిసి కాలనీ లో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం

ఎల్లారెడ్డి..20  అక్టోబర్ జనం సాక్షి .. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో  స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్  ద్వారా మంజూరైన 5లక్షల 31వేయి రూపాయలతో నిర్మిస్తున్న సిసి …

పైలేరియా వ్యాధి నివారణ కు ఉచితంగా మందుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం సీఎం  కెసిఆర్  రాష్ట్రంలో పైలేరియా  వ్యాధి నివారణ కొరకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ  ఈదురు …

జాతీయ రహదారి పనులను పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.

తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న బాపుర్ .. తాండూరు.. మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తున్న 167జాతీయ రహదారి పనులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి …

పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజ

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: ప్రభుత్వ పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ఆదర్శంగా ముందుగా  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ యాదవ …

*సాగు చేసుకుంటున్న భూములను దళితులకు పట్టాలు అందించాలి.

*ఏవైఎస్, సి పి ఐ ఎం ఎల్ రాష్ట్ర నాయకులు డిమాండ్ . చిట్యాల (జనం సాక్షి )జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను, …

చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిలో సామర్థ్యం పెంపొందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , అక్టోబర్ 20.   చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి  సామర్ధ్యాన్ని పెంపొందించాలని …

ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్ఐ పరమేష్

ఎలుకతుర్తి అక్టోబర్ 20 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్పేట్ గ్రామానికి ఉదయం ఆరు గంటలకు వెళ్లగా ఎక్కడ నాలుగు ఇసుక ట్రాక్టర్లు తారాసపడ్డాయి …