నిజామాబాద్

స్కేటింగ్ లో గీతం విద్యార్థినికి బంగారు పథకం

పటాన్చెరు అక్టోబర్ 20 (జనం సాక్షి) గీతం విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన …

మాలల ఐక్యవేదిక కమిటీ వేసిన రాష్ట్ర అధ్యక్షుడు: బొల్లం మల్లేశం

ధర్మపురి అక్టోబర్ 20 ( జనం సాక్షి న్యూస్ )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం,బుధవారం ఉదయం ధర్మపురి ఎస్ హెచ్ …

*అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే!

లింగంపేట్ 20 అక్టోబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన గజ్జే బాల పోచయ్య 35 అనే వ్యక్తి గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు.ఈ విషయాన్ని …

ముద్దచర్మ వ్యాధికి ఉచిత టీకాలు

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని కారేగాం,హంగర్గ ఫారం గ్రామాలలో 150 పశువులకు ముద్దచర్మ వ్యాధి సోకకుండా ఉచిత టీకాలను గురువారం రోజున పశుసంవర్దన …

మందు చికెన్ ఇస్తేనే హమాలీలు వడ్లు తూకం వేస్తున్నారు

రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గురువారం తాసిల్దార్ భాస్కర్ కు వినపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. బుధవారం …

పశువులకు టీకాలు వేస్తున్న వైద్యాధికారి కేశవ అజ్మీర

లంపిస్కిన్ వ్యాధి నివారణకు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలి మండల పశు వైద్యాధికారి కేశవ్ అజ్మీర తిరుమలగిరి(సాగర్),అక్టోబర్20( జనంసాక్షి): పశువులకు లంపిస్కిన్(ముద్ద చర్మ వ్యాధి) సోకుతున్న …

యూనిఫాంల పంపిణీ.

నెన్నెల, అక్టోబర్ 20, (జనంసాక్షి) మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ …

మన్మథ స్వామి మహా పాదయాత్ర గొడపత్రల ఆవిష్కరణ

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:-మహారాష్ట్రలోని శ్రీ కపిల్ ధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రానికి ఈ నెల 25 నుండి,23 వ మహా పాదయాత్ర ప్రారంభం కానుందనీ …

యువతి ఆత్మహత్య కారణమైన నిందితుల అరెస్టు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువతి వస్మిత ఆత్మహత్య చేసుకోగా దానికి కారణమైన నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సిఐ రాజశేఖర్ …

*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు. గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు …