నిజామాబాద్

విమలకు కీర్తి కిరీటి జాతీయ పురస్కారం

 సామాజిక సేవకు బంగారు బతుకమ్మ రాష్ట్రస్థాయి పురస్కారం. తొర్రూరు:20 అక్టోబర్ (జనంసాక్షి ) సామాజిక సేవా కార్యక్రమాలకు గాను తొర్రూరు వాసి, ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు …

ఏసిపి సంపత్ రావు అధ్వర్యంలో పోలిస్ కళా బృందం చే పోలీస్ సేవలపై అవగాహన

జనం సాక్షి, నర్సంపేట పోలిస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా, ఈ రోజు నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పోలిస్ కలాజత బృందం వారిచే , అమరులైన …

పోడు రైతులు సర్వేకు అందుబాటులో ఉండాలి

టేకులపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): టేకులపల్లి, గొల్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని గురువారం పొడు భూముల సర్వే కు ముందు రైతులకు సర్వే తేదీ, …

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్20 నేరడ్ మెట్ డివిజన్ యాప్రాల్ పరిధిలోని శాంతి నగర్,భగత్ సింగ్ నగర్,నెహ్రు నగర్ ఏరియాలలో 1 కోటి 10 లక్షలతో సీసీ రోడ్డు  పనులను ఎమ్మెల్యే …

వేద సీడ్స్ విత్తనాల వల్ల దిగుబడి ఎక్కువ.

నెరడిగొండఅక్టోబర్20(జనంసాక్షి):రైతులకు పత్తి పంట దిగుబడిపై వేద సీడ్స్ రీజినల్ మేనేజర్ మహేష్ పలు సూచనలు చేశారు.బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన మునిగల శ్రీధర్ అనే రైతు …

పరీక్ష కోసం వెళ్లిన విద్యార్థిని అదృశ్యం

ఓయూ (జనం సాక్షి ).పరీక్ష కోసం కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఐ లక్ష్మీనారాయణ …

*బాలలు పనిలో కాదు బడిలో ఉండాలి.

            *చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్. చిట్యాల19(జనంసాక్షి) బాలలు పనిలో కాదు బడిలో ఉండాలని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్ …

*రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్. *ముగ్గురిపై కేసు నమోదు.

* ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్. చిట్యాల 19(జనం సాక్షి) అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై …

*రైతు బీమా చెల్లింపుల్లో జాప్యం చేయెద్దు!

*ఎల్లారెడ్డి ఏడిఏ రత్న _________________________ లింగంపేట్ 18 అక్టోబర్ (జనంసాక్షి) యాసంగి పంటల్లో రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎల్లారెడ్డి వ్యవసాయ సంచాలకులు రత్న అన్నారు.ఆమె మంగళవారం …

కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి అకస్మిక తనిఖీ.

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు మరియు లెక్కలు బోర్డుపై రాసి …