నిజామాబాద్

సీసీ రోడ్ల శంకుస్థాపన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలంలోని అబ్బిరెడ్డిగూడెం  గ్రామంలో హుజూర్నగర్ శాసన సభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  ఎస్ డి ఎఫ్ నిధులలో భాగంగా 5 లక్షల …

గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు జనం సాక్షి,వంగూర్: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్  వేతనాలను చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ …

పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ల అందజేత

మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 18 : మద్దూరు మండలం వల్లంపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్, ఫోరం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత-యాదగిరి ఆధ్వర్యంలో విద్యార్థులకు …

*ఐఐటి ఖరగ్పూర్ లో సీటు సాధించిన శ్రీవాణి పూర్వ విద్యార్థులు*

 నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.స్థానిక శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యనభ్యసించిన 2019-2020 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు భూక్య .ప్రకాష్ s/.జైత్రం నాయక్, …

విశ్వహిందూ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు

  పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 17 ( జనం సాక్షి):మార్గశిర శుద్ద ఏకాదశి డిసెంబర్ 3న గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు నెట్టం …

*కమిషనర్కు వినతి పత్రం*

* కమిటీ హాల్ బస్తివాసులదేనని వినతి పత్రంలో పేర్కొన్న తూర్గొండ రాములు * అధికారికంగా కమిటీ హాల్ ను అభివృద్ధి చేయాలని కమిషనర్ కు వినతి కాప్రా …

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై రఘు నందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితం: కర్ణకంటి రజినీకాంత్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : దేవరకొండ నియోజకవర్గం శాసన  సభ్యులు రవీంద్ర కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్  అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి …

దళితుల అభ్యున్నతి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ

కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, తెలంగాణ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా …

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

       కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో  గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, …

రైల్వే విద్యుత్ ఆధునికరణ దృశ్యం

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 18  మండలంలోని ఆరేపల్లి, తలమడ్ల, శివాయిపల్లి, పొందుర్తి గ్రామాల్లో, తిప్పాపూర్, గుర్జకుంట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని …