నిజామాబాద్

సాగర్లో ఎమ్మెల్యే భగత్ పుట్టినరోజు వేడుకలు.

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి,అక్టోబర్ 10; నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని పుట్టినరోజు సందర్భంగా  నందికొండ టిఆర్ఎస్ పార్టీ …

పాఠశాలకు ప్రొజెక్టర్ బహుకరణ

రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: రేగోడు లోని ప్రాథమిక పాఠశాల1980 నుండి 82 సంవత్సరాల వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆపాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రొజెక్టర్ను …

మృతుని కుటుంబానికి భరోసా

డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి మండల పరిధి బూరుగుపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రెడ్డబోయిన శేషయ్య ప్రమాదవశాత్తు ఆదివారం మరణించారు.విషయం తెలుసుకున్న నియోజకవర్గ నేత …

హామీలు అమలయ్యే వరకు పోరాడుతాం – జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ

డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు గత డెబ్బై ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.సోమవారం రాష్ట్ర …

పైల. గోపిరెడ్డి పార్థిక దేవానికి ప్రగాఢ సంతాపం

వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 10 మండల పరిధిలోని కంచనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పైల గోపిరెడ్డి బైక్ అదుపుతప్పి ఆదివారం కడీరాళ్లకు గుద్దుకొని  …

*యావత్ దేశమే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోంది*

*నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య* రామన్నపేట అక్టోబర్ 10 (జనంసాక్షి) యావత్ దేశమే సిఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, సోమవారం  …

చేవెళ్ళలో కొలువుదీరిన నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గం. మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి ప్రమాణ స్వీకారం

చేవెళ్ళ అక్టోబర్ 10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం …

మన తెలంగాణ విలేకరి పై పారెస్టు అధికారుల దాడిని ఖండించిన గంగారం ఎంపీపీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం పుట్టాలభూపతి సొలం బాబు ని తీవ్రంగా కొట్టి మంచి నీళ్లు అడుగుతే మూత్రం పోసిన సంఘటన మరువకముందే …

పేదల అభ్యున్నతికి పాటుపడిన ములాయంసింగ్ యాదవ్:-

మిర్యాలగూడ, జనం సాక్షి            పేద ప్రజలు అనగారిన వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన నాయకుడు ములాయం సింగ్ యాదవ్ …

జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు మన తెలంగాణ రిపోర్టర్ పల్లి …