నిజామాబాద్

*యావత్ దేశమే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోంది*

*నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య* రామన్నపేట అక్టోబర్ 10 (జనంసాక్షి) యావత్ దేశమే సిఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, సోమవారం  …

చేవెళ్ళలో కొలువుదీరిన నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గం. మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి ప్రమాణ స్వీకారం

చేవెళ్ళ అక్టోబర్ 10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం …

మన తెలంగాణ విలేకరి పై పారెస్టు అధికారుల దాడిని ఖండించిన గంగారం ఎంపీపీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం పుట్టాలభూపతి సొలం బాబు ని తీవ్రంగా కొట్టి మంచి నీళ్లు అడుగుతే మూత్రం పోసిన సంఘటన మరువకముందే …

పేదల అభ్యున్నతికి పాటుపడిన ములాయంసింగ్ యాదవ్:-

మిర్యాలగూడ, జనం సాక్షి            పేద ప్రజలు అనగారిన వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన నాయకుడు ములాయం సింగ్ యాదవ్ …

జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు మన తెలంగాణ రిపోర్టర్ పల్లి …

రిపోర్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన న్యుడెమోక్రసీ పార్టీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం. మన తెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ అధికారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యూ డెమోక్రసీ …

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష మెజారిటీ తో గెలువాలని పూజలు చేసిన బీజేపీ

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (10) జనంసాక్షి న్యూస్ ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం లో మునుగోడు బై ఎలక్షన్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ కాలనీ కి చెందిన మెంట యాదగిరి ఇటీవల మరణించగా తుంగతుర్తి శాసనసభ్యుడు డా. గాదరి కిషోర్ …

రైతు సమస్యలు తీర్చాలని సిఎంకు వినతి

జుక్కల్, అక్టోబర్ 10,( జనం సాక్షి), తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలు తీర్చాలని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసిఆర్ …

ములాయం మరణం తీరని లోటు రాష్ట్రమంత్రి: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ …