నిజామాబాద్

వాగ్దరి గ్రామంలోఘనంగా బతుకమ్మ ముగింపు వేడుకలు.

నెరడిగొండఅక్టోబర్9 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాలను మండలంలోని వాగ్దరి గ్రామంలో శనివారం ఘనంగానిర్వహించారు.ప్రకృతిలో లభించే వివిధ రకాలైన పూలను సేకరించి అందంగా …

ఘనంగా తహసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి

టేకులపల్లి, అక్టోబర్ 9 (జనంసాక్షి): టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయం లో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను తహసిల్దార్ కేవీ శ్రీనివాసరావు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు …

పోడు భూముల సర్వే ప్రక్రియ ముగియగానే తక్షణమే పట్టాలు అందించాలి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 140 జారీ చేయడంతో ఏడాది క్రితం …

ఘనంగా కొమురo భీమ్ 82 వ వర్ధంతి

అక్టోబర్ 9,సారంగాపూర్ ,జనం సాక్షి…, వీర విప్లవ యోధుడు ఆదివాసీ ఆరాధ్య దైవం ‘ కుమరం భీం’ గారి 82 వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న …

కోయగూడెం ఉపరితల గనిని పరిశీలించిన డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్

టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్, పా) ఎస్ చంద్రశేఖర్ ఆదివారం కోయగూడెం ఉపరితల గనిని సందర్శించి జరుగుతున్న పనులను …

*బోయవాడు మహర్షిగా మారి ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి జీవిత చరిత్ర ఆదర్శనీయం. ఎంపీపీ*

కోదాడ అక్టోబర్ 9(జనం సాక్షి) మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితా …

కొమురం భీంకు ఘన నివాళులు

బజార్ హత్నూర్ (జనం సాక్షి) : మండలంలోని చింతలసంగ్వి గ్రామంలో కొమురం భీంకు ఘనంగా నివాళులు అర్పించారు భీం వర్ధంతి సందర్భంగా ఆదివారం గ్రామంలోని ఆదివాసులు కొమురం …

కుటుంబ సమేతంగా తిరుమల దేవస్థానమును దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.

ధర్మపురి అక్టోబర్ 9 ( జనం సాక్షి న్యూస్) తిరుపతి లో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ …

బీఎస్పీ కార్యాలయంలో మాన్య శ్రీ కన్షి రామ్ 16వ వర్థంతి.

  మర్పల్లి, అక్టోబర్ 09 (జనం సాక్షి) ఎందరో మహనీయలు కలలుకన్న బహుజన రాజ్యం స్థాపించాలంట్టే మనకూ ఒక వేదిక ఆవసరమని ఆ వెదికే బహుజన సమాజ్ …

ఉత్తమ రైతు లాండే రాజు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09 గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి గ్రామంలో ఆదివారం నూజివీడు (నవనీత్) కంపెనీ వాళ్లు స్వయంగా ఉత్తమ రైతును గుర్తించి సన్మానించడం జరిగింది …