Main

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

బిజినేపల్లి: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి …

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ …

బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా

పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్‌ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ …

ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు …

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పంటలు పండిచి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న ఉచిత ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే అందే బీమాపథకంతో ధీమాగా …

తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరు

విమర్శించే వారు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలి కాంగ్రెస్‌, బిజెపిలకు నిరంజన్‌ చురకలు మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని,బీమా పథకాన్ని కాంగ్రెస్‌,బిజెపి పాలిత రాష్ట్రాల్లో …

ఉపాధి కూలీలకు ఆలస్యంగా డబ్బు చెల్లింపు

మహబూబ్‌/-నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే ఆదిశించినా ఉపాధి కింద పనిచేసిన వారికి చెల్లించే కూలీలో ఆలస్యం పత్పడం లేదు. మంత్రి ఆదేశాలు ఇస్తున్నా …

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అండగి దుకాణాలకు సునీత శంకుస్థాపన యాదాద్రి భువనగిరి,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతోందని ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత అన్నారు. చిరు వ్యాపారులకు అండగా …

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను …

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు …