Main

కూటమికి ఓటమి తప్పదు: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిండంతో పాటు గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల …

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో …

ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ …

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి

– కూటమిలో సీట్లసర్దుబాటుపై చర్చ జరుగుతుంది – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ సంగారెడ్డి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా …

వన్యప్రాణుల శ్రేయస్సే మా ధ్యేయం

:నేనుసైతం’ ప్రధాన కార్యదర్శి సలీమ వెల్లడి. – కొనసాగుతున్న సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం. – ఇప్పటి వరకు 95 వేల బాల్స్ చల్లిన కుటుంబం. మహబూబాబాద్, …

తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి

అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్‌ …

యాదాద్రి అభివృద్దికి సంకల్పం

కూటమి నేతలకు ఎన్నికల్లో భంగపాటు తప్పదు: సునీత యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ఆశిస్సులు యాదాద్రికి సంపూర్ణంగా ఉన్నాయని, ఆయన సహకరాంతో ఈ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో …

ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌ యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి …

తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం – లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం – టీపీసీసీ వర్కింగ్‌ …

విషాదంగా మారిన పాపికొండల యాత్ర

గోదావరిలో గల్లంతయిన ప్రకాశ్‌ కోసం ఎదురుచూపులు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు భువనగిరి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పూస ప్రకాష్‌ పాపికొండల్లో గల్లంతైన ఘటనలో 48 …