Main

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి …

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు …

స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు.

అయిజ (జనంసాక్షి)ఆగస్ట్ 18 జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల కేంద్రంలో  స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహశీల్దార్ యాదగిరి ,ఎంపీడీవో నాగేంద్ర చేతుల మీదుగా …

మౌనం వ‌హించిన ఈ డైనమిక్ ఎమ్మెల్యే

 పార్టీ మారుతాడా..         మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు ఎస్.ఏ.సంపత్‌కుమార్. ఈయన ఆషామాషీ నేత కాదండి బాబు. సంపత్‌ అన్న పేరు ఉచ్ఛరిస్తే …

గద్వాలను జిల్లా చేయకపోతే ఆమరణ దీక్ష

మహబూబ్‌నగర్‌ : గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… గద్వాల …

పోలీసుల కస్టడీలో గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను

మహబూబ్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం, బావమరిది అబ్దుల్ మతిన్, మరో …

ప్రైవేట్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అల్మాస్ పూర్ నుంచి పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ …

పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి):   కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 …

9న ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్‌ దీక్ష

ప్రాజెక్టులను అడ్డుకుంటే ఖబర్దార్‌ అంటున్న టిఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,మే4(జ‌నంసాక్షి): ఆర్టీఎస్‌ సమస్యపై ఈ నెల 9న దీక్షకు కాంగ్రెస్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సిద్దం అవుతున్నారు. ఈనెల …

పందుల స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌25 : మహబూబ్‌నగర్‌తోపాటు జిల్లా అంతటా పందుల స్వైరవిహారం విపరీతంగా ఉంది. పాలమూరు మున్సిపాల్టీలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పందులు సంచారంపై చర్యలు తీసుకోవడం లేదు. పెంపకందారులు …