Main

అమ్మకానికో చిన్నారి…

మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ …

నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను …

ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర …

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం …

కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మానవపాడు మండలం పల్లెపాడులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు.తండ్రి ఇసాక్ తన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ(4), 10 నెలల …

డిగ్రీ విద్యార్థిని వెంటాడి చంపారు..

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇటిక్యాల మండలంలో ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు.పుటాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కిష్టన్న, జయమ్మ …

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర …

యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను …

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ …