Main

బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పడాల శ్రీనివాస్

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 7 (జనంసాక్షి) మండలంలోని పల్లెర్ల కూరెళ్ళ మోదుగు బావి గూడెం గ్రామలలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు …

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచితంగా తాగినీరు పంపిణీ

మల్దకల్ డిసెంబర్ 7 జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం యూనియన్ బ్యాంక్ …

పెంట శ్రావణి ని అభినందించిన కలెక్టర్

  రాజాపేట,  డిసెంబర్7 (జనం సాక్షి): రాజపేట మండల కేంద్రం కు చెందిన మాంటిస్సోరి హై స్కూల్ విద్యార్థిని పెంట శ్రావణిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమీల …

జగిత్యాల జిల్లా కేంద్రంలోరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన

రూ.510 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల భవనంకు భూమిపూజ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.రూ. 49 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా …

విధి నిర్వహణలో కనిష్టెబుల్ మృతి.

కానిస్టేబుల్ అంత్యక్రియలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి. జనం సాక్షి ఉట్నూర్. జగిత్యాల జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ …

లింగ వివక్షత లేని సమాజం మన అందరి బాధ్యత…

వివక్ష నిర్మూలన ఇంటి నుండే ప్రారంభం కావాలి… —— జిల్లా ఎస్పీ శ్రీ జె.రంజన్ రతన్ కుమార్…   గద్వాల ప్రతినిధి డిసెంబర్ 06 (జనంసాక్షి):- లింగా …

59 కోట్లతో చేపట్టే పనులకు 15 లోగా టెండర్లు….ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్లూరులో ఏర్పాటు …

30వ వార్దు లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

వనపర్తి పట్టణంలో  30వ వార్డు జంగిడి పురం, ఐజయ కాలనీలో ఎస్టి బాలుర వసతి గృహమునకు” సిసి రోడ్డు డ్రైనేజీ”పనులకు రెండు కోట్ల 10 లక్షలతో మంజూరు …

శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయి కృషి

జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు మహాబూబ్ నగర్ ,డిసెంబరు 5 (జనంసాక్షి ) : శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని జిల్లా …

ఆశ కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలి

మండల కేంద్రంలోని పి హెచ్ సి దగ్గర ధర్నా పానుగల్ డిసెంబర్ 05,జనంసాక్షి ఆశ కార్యకర్తలకు కనీస వేతనం 26000 చెల్లించాలని, పని భారం తగ్గించాలని మండల …