మహబూబ్ నగర్

*ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం*

 ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 20 : మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య సంఘం కార్యాలయం నందు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు పురస్కరించుకొని శనివారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో …

నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

విజేతలకు బహుమతులు ప్రధానం.. ఊరుకొండ, ఆగస్టు 20 (జనం సాక్షి): ఊరుకొండ మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 75వ స్వాతంత్ర్య భారత …

అంగరంగ వైభవంగా ములుగు జిల్లా జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదిన వేడుకలు..

వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్20(జనం సాక్షి):- శనివారం రోజున ములుగు జిల్లా జెడ్పి చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటాపూర్ మండలం తాళ్లపాడు …

సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ఆత్మకూర్(ఎం) ఆగస్టు 20 (జనంసాక్షి) మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి …

కొనసాగుతున్న 28 వ రోజు లక్ష్మీదేవిపేట మండల సాధన సమితి రిలే దీక్ష

వెంకటాపూర్(రామప్ప)ఆగస్ట్20(జనం సాక్షి):- నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 28 వ రోజుకి చేరాయి.అన్ని అనుకూలతలు,అన్ని వనరులు ఉన్న లక్ష్మీదేవిపేట గ్రామాన్ని నూతన …

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్ (దయచేసి ఈ వార్త ను తప్పనిసరిగా ప్రచురించ గలరు.

  -కేసిఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు కు పట్టిన గతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు పట్టిస్తారు. -తెలంగాణ వచ్చినా పాలమూరు వలసలు ఆగలేదు. -టిజెఎస్ రాష్ట్ర కమిటీ …

దామ గోవిందప్ప పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు దామ గోవిందప్ప మెమోరియల్ పాఠశాలలో …

అత్మ గౌరవం మే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

   మహిళల లు అన్నిరంగాలలో ముందు ఉండాలి   యంయల్ఏ బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి    అగస్టు 20 (జనం సాక్షి ) గట్టు  జోగులాంబ గద్వాల  …

*ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

*రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి:సీనియర్ కాంగ్రెస్ నాయకులు* బయ్యారం, ఆగష్టు 20(జనంసాక్షి):  బయ్యారం, కొత్తపేట, గ్రామ పరిధి మెయిన్  రోడ్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు  డా. …

హరివిల్లును తలపించిన రంగోళీ పోటీలు

 మహిళల లు అన్నిరంగాలలో ముందు ఉండాలి   యంయల్ఏ బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి    అగస్టు 20 (జనం సాక్షి ) గట్టు  జోగులాంబ గద్వాల  జిల్లా  …