మహబూబ్ నగర్

ఘనంగా వజ్రోత్సవ ముగ్గుల పోటీలు

సర్పంచ్ బొబ్బ లక్ష్మి డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా డోర్నకల్ మండల పరిధిలోని ఉన్న పెరుమళ్ళ సంకీస గ్రామంలో …

శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు

శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా చింతకాని చేన్నకేశవ స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో …

– వెంకటేష్ (మద్దూరు మండలం)

యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు* ============================= మద్దూర్ (జనంసాక్షి):-నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిగామ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజు …

ఘనంగా గంపజాతర

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి …

ఘనంగా గంపజాతర

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి …

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పరామర్శించిన మాచుపల్లి సర్పంచ్.

కోడేరు (జనంసాక్షి) ఆగస్టు 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట కురుమయ్య భార్యాభర్తల గొడవతో …

వజ్రోత్సవలలో భాగంగా వెలమ కన్నా గ్రామంలో ముగ్గుల పోటీలు

కౌడిపల్లి (జనంసాక్షి).. 20/08/2022 శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా వెల్మకన్న గ్రామంలో మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించడం …

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 :క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జడ్పీ చైర్మన్ …

మహిళలు వేసిన రంగవల్లుల్లో స్వతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని తెలియజేశారు : జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావం  పెంపొందించే విధంగా ప్రతి ఒక్క మహిళ రంగవల్లులను అద్ది ప్రజలలో చైతన్యము …

75వ స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి అధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ …