మహబూబ్ నగర్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) 75వ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవాలలో  భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ వై …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) 75వ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ వై …

రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఉదయ్ కుమార్.

జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారిస్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి): గురువారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారిస్ నాగర్ కర్నూల్ ఇంచార్జ్ బ్రహ్మకుమారి సుజన, బ్రహ్మకుమారి ప్రభ, …

కేసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

18వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 11 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను… …

ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వి ఎం అబ్రహం

అయిజ,ఆగస్టు 11 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల అయిజ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  మరియు అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ …

జాతీయ జెండాలు పంపిణీ చేసిన ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్

అయిజ,ఆగస్టు 11 (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ సూచన మేరకు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి సూచన …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొన్న…

-జెడ్పిటిసి పద్మ వేంకటేశ్వర రెడ్డి, ఎంపిపి నజ్మూనిస బేగం… గద్వాల రూరల్ ఆగష్టు 11 (జనంసాక్షి):- ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 2కే రాన్ కార్యక్రమంలో భాగంగా ధరూర్ …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజల భాగస్వామ్యం,స్ఫూర్తి ఆమోఘం.

కలెక్టర్ పి. ఉదయ్ కుమార్. ఈనెల13నుండి15వరకు ప్రతి ఇంటి జాతీయ జెండా ఎగురవేయాలి. ఎంఎల్ఏ మర్రి జనార్ధన్ రెడ్డి. యువత అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. జిల్లా …

* ఫ్రీడం రన్ ను విజయవంతం

జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో * పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2k ఫ్రీడం రన్ లో పెద్ద సంఖ్యలో ప్రముఖులు గద్వాల ఆర్ …

*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు*

వీపనగండ్ల ఆగస్టు 11 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. గత కొన్ని సంవత్సరాలుగా …