మహబూబ్ నగర్

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

ఆగస్టు10(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు బారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామంలో …

యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా మహిళలు తీసుకున్న బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : బుధవారం కల్లెక్టరేట్ సమావేశంహాలులో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక …

వజ్రోత్సవాలలో అందరూ భాగస్వామ్యం కావాలి

ఎస్సై ఆర్ శేఖర్ మల్దకల్ ఆగస్టు 10 (జనంసాక్షి) వజ్రోత్సవాలలో అందరూ భాగస్వామ్యం కావాలని మల్దకల్ ఎస్సై ఆర్ శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ …

సుంకేసులకు భారీగా వరద

రాజోలి ఆగస్టు 10(జనం సాక్షి) రాజోలి…సుంకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి …

ఉద్దేశ పూర్వకంగా సీపీఐ నాయకునిపై కేసులు పెట్టి జైలుకు పంపిన అలంపూర్ ఎస్సై ని సస్పెండ్ చేయాలి : సీపీఐ డిమాండ్

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : అన్ని పార్టీలు,సంఘాలు కలసి కార్యక్రమం చేస్తే సీపీఐ పెద్దబాబునిమాత్రమే పిలిచి రిమాండ్ చేయడం తగదని అన్నారు …

భారత వజ్రోత్సవాల సందర్భంగాఫ్రీడమ్ రన్ కొరకు ప్రజా నికానికి ఆహ్వానం పలికిన పోలీసు అధికారులు.

  అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 10, (జనం సాక్షి న్యూస్ ) : భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ లు నిర్వహిస్తున్న ఆజాది కా అమృతోత్సవ్ వేడుకల …

అచ్చంపేటలో ఇంటింటికి జాతీయ జెండా అందజేసిన పురపాలక సిబ్బంది.

అచ్చంపేట ఆర్ సి , ఆగస్టు 10 (జనం సాక్షి న్యూస్ ):- భారత స్వాతంత్ర 75 సంవత్సరాల వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా స్థానిక అచ్చంపేట పురపాలకచైర్ …

ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయడానికి గరుడ యాప్ : కలెక్టర్ శ్రీహర్శ

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : గరుడ యాప్ గురించి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని …

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 10 (జనంసాక్షి ) 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పల్లెర్ల గ్రామ పంచాయతీ లో నందు ఇంటింటికి జాతీయ జెండాల …

ప్రతి ఇంటింటా జాతీయ జెండాను ఎగరేద్దాం

-మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవలని పురస్కరించుకొని ఇంటింటా జాతీయ …