మహబూబ్ నగర్

అమరవాయి లో ఇంటింటికి జెండాలు పంపిణీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామంలోని75వ స్వతంత్ర దినోత్సవం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రతి ఇంటికి జాతీయ జెండాను …

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

మోత్కూరు ఆగస్టు 11 జనంసాక్షి : మోత్కూరు మండల కేంద్రంలో గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతు తెలుపుతూ వారికి కొండగడప మాజి …

కలెక్టర్ కు రాఖీ లు కట్టిన శిశుమందిర్ చిన్నారులు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి): గురువారం కలెక్టరేట్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ …

కలెక్టర్ కు రాఖీ లు కట్టిన శిశుమందిర్ చిన్నారులు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి): గురువారం కలెక్టరేట్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ …

ఈ నెల 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలి.

15న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి. బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ దిలీప్ ఆచారి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 11(జనంసాక్షి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ …

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిన ఉండాలి

-మండల బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : గ్రామాలలో పారదర్శక పాలన జరగాలంటే ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన …

-ఆగస్టు 12,13,14 వ తేదీల్లో అన్ని రకాల పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవు. -డిఈవో గోవిందరాజులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 11(జనంసాక్షి): స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 12వ తేదీ రాఖీ పౌర్ణమి ఐచ్చిక సెలవు , ఆగస్టు …

ట్రై సైకిళ్లు,చంక కర్రల కోసం దరఖాస్తు చేసుకోండి

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు11(జనంసాక్షి) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు చంక కర్రలు,ట్రై సైకిళ్లు అందజేయడం జరుగుతుందని జిల్లా …

మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని చాటుకుందాం

-ఎంపీపీ స్నేహ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : స్వాతంత్రోద్యమంలో అమరులైన మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని …

18వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

అర్థనగ్న ప్రదర్శన చేసిన వీఆర్ఏలు మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ …