మహబూబ్ నగర్

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి 

వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ ఆగస్టు 4న మండల కేంద్రాల్లో ధర్నా విజయవంతం చేయండి మక్తల్ జూలై 30 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రం …

ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకుందాం-సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల శుభ్రతకు యువత ముందుకు రావాలి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల గ్రామంలో ప్రతి ఒక్కరూ …

ఎల్లూరు,అమరగిరి,రేకులవలయం గ్రామాల గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి-కలెక్టర్ టి.ఉదయ్ కుమార్

మత్స్య శాఖ,ఐ.టి.డి.ఏ ఆధికారి,చెంచు కుటుంబాలతో కలెక్టర్ సమావేశం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా నదిపరివాహక ప్రాంతంలోని గిరిజన చెంచులకు ఉపాధి కల్పించేందుకు …

*వీఆర్ఏల దీక్షకు మద్దతుగా.బీఎస్పీ*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పిఅర్సి వర్తింప చేస్తామని ప్రకటింపజేసి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బీఎస్పీ  నాయకులు దక్షిణ తెలంగాణ మైనార్టీ …

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగేడ్ అధ్యక్షుడిగా బొడ్డు అలరాజు యాదవ్..

అచ్చంపేట ఆర్సి , 30 జూలై (జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గంలోని పదర మండల కేంద్రానికి చెందిన బొడ్డు అలరాజు యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా …

ఎల్లూరు,అమరగిరి,రేకులవలయం గ్రామాల గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి.

కలెక్టర్ టి.ఉదయ్ కుమార్. మత్స్య శాఖ,ఐ.టి.డి.ఏ ఆధికారి,చెంచు కుటుంబాలతో కలెక్టర్ సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా నదిపరివాహక ప్రాంతంలోని గిరిజన …

ఫారెస్ట్ ఫ్లయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో కర్ర బొగ్గు వాహనం పట్టివేత.

అచ్చంపేట ఆర్ సి 30 జూలై (జనం సాక్షి న్యూస్) : అక్రమంగా తరలిస్తున్న కర్ర బొగ్గు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ …

ఆదివాసి గిరిజన 5 తెగల విద్యార్థులు బాగుపడాలంటే

పి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలి. ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు. అచ్చంపేట ఆర్సి, 30 జూలై …

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం-డిఇఓ గోవిందరాజులు.

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి …

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ నాగర్ కర్నూల్ …