మహబూబ్ నగర్

తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

  ఆత్మకూర్(ఎం) జులై 29 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం తుక్కపురం గ్రామానికి చెందిన పోనగాని శ్రీశైలం తెరాస పార్టీలో ఆదినుండి చురుకుగా ఉండే నాయకులు ఆయన ఇటీవలేగుండె …

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆత్మకూర్(ఎం) జులై 29 (జనంసాక్షి ) ఆత్మకూరు(ఎం) మండలం కోరటికల్ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గార్ల సహకారం తో వచ్చిన సిఎం …

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్   అచ్చంపేట ఆర్సీ,29 జులై, (జనం సాక్షి న్యూస్ ) :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగుల …

సీజనల్ వ్యాధుల సర్వే పరిశీలించిన డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:- 29 జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఇంటింటి సీజనల్ వ్యాధుల సర్వేను శుక్రవారం ఆర్మూర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ …

నల్లమలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించిన అటవీశాఖ అధికారులు.

అచ్చంపేట ఆర్ సి 29 జూలై (జనం సాక్షి న్యూస్) : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని ఫారెస్ట్ రేంజ్ లలో అమ్రాబాద్ టైగర్ …

స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాల రికవరీ పనులు ఆగష్టు వరకు పూర్తి చేయండి : అధికారులతో కలెక్టర్ శ్రీ హర్ష

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 29 : జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాలు రికవరీ పనులు ఆగష్టు …

శ్లోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన బి ఎస్ పి పార్టీ

మానవపాడు, జులై 29(జనంసాక్షి): పదో తరగతి ఫెయిలవడంతో తోటి విద్యార్థుల హేళన తట్టుకోలేక ఉరేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా మనవపాడు మండలం చెన్ని పాడు గ్రామంలో …

వీఆర్ఏ లకు సంఘీభావం తెలిపిన పి డి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు

అయిజ,జులై 29 (జనం సాక్షి): అయిజ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన వీఆర్ఏ జేఏసీ నిరవదిక సమ్మేకు  సంఘీభావం తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ …

*ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*

 సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మునగాల, జూలై 29(జనంసాక్షి): 73షెడ్యూలు పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని విడుదల చేసిన 5 జీవోలను  గెజిట్ …

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో మృత్యువాత చెందిన కార్మిక కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.

తెలంగాణ జాగృతి అచ్చంపేట నియోజకవర్గ నాయకులు చారకొండ సత్యం అచ్చంపేట ఆర్ సి 29 జూలై జనం సాక్షి న్యూస్ స్థానిక అచ్చంపేట జిల్లాలోని కొల్లాపూర్ వద్ద …