మహబూబ్ నగర్

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం. .

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. డిఇఓ గోవిందరాజులు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై …

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్. నాగర్ కర్నూల్ …

ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకుందాం.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల శుభ్రతకు యువత ముందుకు రావాలి. సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల …

*కృష్ణానదిలో మత్స్యకారులకు భారీచేప లభ్యం*

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 30 : ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మత్స్యకారులకు చేతినిండా పని, పనికితగ్గ …

ఫారెస్ట్ ఫ్లయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో కర్ర బొగ్గు వాహనం పట్టివేత

అచ్చంపేట ఆర్ సి 30 జూలై (జనం సాక్షి న్యూస్) : అక్రమంగా తరలిస్తున్న కర్ర బొగ్గు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ …

ముదిరాజ్ యువ గర్జన సభ సన్నాహక సమావేశం

ముదిరాజ్ లు రాజకీయం గా ఎదిగాలి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 29(జనంసాక్షి): …

పత్తిలో సస్యరక్షణ చర్యల పై రైతులకు అవగాహన

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 29 : మండల పరిధిలోని వేముల గ్రామంలో అలంపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు సక్రియ నాయక్ ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. …

వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవనం ను శాంతినగర్ లోనే నిర్మించాలి

-బిజెపి నాయకుల డిమాండ్. గద్వాల నడిగడ్డ, జులై 29 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని వడ్డేపల్లి మండల కేంద్రమైన …

మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం

అధికారులపర్యవేక్షణ కరువు మల్దకల్ జూలై 29 (జనంసాక్షి) మండల పరిధిలోని విఠలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు ప్రతిరోజు పురుగుల అన్నం …

అన్ని హంగులున్న ఎర్రవల్లి చౌరస్తాని మండల కేంద్రంగా ప్రకటించాలి

మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇటిక్యాల (జనంసాక్షి) జులై 29 : పరిపాలన సౌలభ్యం కోసం భౌగోళికంగా, జనాభా ప్రాతిపదికన కలిగి ఉన్న ఎర్రవల్లి చౌరస్తాను మండల …