మహబూబ్ నగర్

టీఆర్‌ఎస్‌ లోకి వలసలు

యాదాద్రి భువనగిరి,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలోని వర్లగడ్డ తండా, ఆంబోతు తండాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 వందల …

ఉమ్మడి జిల్లాలో 14సీట్లు మావే

కూటమి కుట్రలను ప్రజలు చిత్తు చేస్తారు ప్రచారంలో మంత్రి జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. …

పోడురైతులకు వేధింపులు సరికాదు

మహబూబాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు …

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా?

బిజెపి మాత్రమే అభివృద్దికి పాటుపడగలదు: ఆచారి మహబూగ్‌నగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజాం పరిపాలనను సీఎం కెసిఆర్‌ పొగడటం హిందువుల మనోభావాలను కించపర్చడమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి బిజెపి అభ్యర్థి …

కూటమి నేతలకు ఓటమి భయం

సీట్లను కూడా పంచుకోలేని దుస్థితిలో నేతలు: జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల గలాటా చూస్తుంటే …

మలివిడత ప్రచారం కోసం కాంగ్రెస్‌ కసరత్తు

1న ప్రచారం చేపట్టనున్న నటి ఖుష్బూ అభ్యర్థుల ప్రకటన తరవాత ఊపందుకోనున్న ప్రచారం మహబూబ్‌నగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటికే రెండువిడతల ప్రచారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ జిల్లాలో దీపావళి తరవాత …

భువనగిరిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు భువనగిరి,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తానని భువనగిరి మున్సిపల్‌ …

గడపగడపకు నిరంజన్‌ ప్రచారం

  వనపర్తి,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం పల్లెలు, తండాల్లో ఊపందుకుంది. జిల్లాలోని పెద్దమందడి మండలం దొడ్డగుంటపల్లి గ్రామం కొత్తకుంట తండాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల …

పాలమూరుపై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు ముఖ్యనేతల ఓటమికి వ్యూహాత్మక అడుగులు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ ప్రముఖుల …

పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే

కల్వకుర్తి సభలో మండిపడ్డ కెటిఆర్‌ నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. పాలమూరును ఎడారి జిల్లాగా మార్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నాలుగేళ్లలో …