మహబూబ్ నగర్

పాలమూరు సస్యశ్యామలమే లక్ష్యం

ప్రాజెక్టులు అడ్డుకునే వారికి బుద్ది చెప్పాలి కెసిఆర్‌తో నడిగడ్డకు న్యాయం: ఆల మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): వలసతో వెనకబడిన పాలమూరు జిల్లాను స్యశ్యామలం చేయడానికి వేలాది కోట్లు వెచ్చించి ప్రాజెక్టులను …

పాలమూరు పరిధిని విస్తరణకు ఎన్నికల అడ్డంకి

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే ప్రతిపాదనలకు మోక్షం కొత్త మున్సిపాలిటీలపై అప్పుడే కసరత్తు? మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల పరిధి పెంచడం, వాటి పరిధి మేరకు అవసరమైతే కార్పొరేషన్‌గా ఏర్పాటు …

కొండాది ద్రోహబుద్ది

ఏ సిద్దాంతాలతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు: పల్లా మహబూబాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ సిద్ధాంతాలతో కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి …

బాబు తెలంగాణలో అడుగుపెడితే..  ప్రాజెక్టులు పడుకున్నట్లే

– అందుకే ఓసారి ఆ భూతాన్ని నేను తరిమికొట్టా – ఇప్పుడు తరిమికొట్టాల్సిన బాధ్యత విూదే – కూటమి అధికారంలోకి వస్తే చీకటి బతుకులు మళ్లీ వస్తాయి …

ప్రశాంత ఎన్నికలకు పక్కా చర్యలు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఎస్పీ రెమారాజేశ్వరి మ‌హబూబ్‌నగర్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి):అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌సి రెమారాజేశ్వరి తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఎలాంటి …

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి

మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి నిరంజన్‌ రెడ్డి పిలుపు వనపర్తి,నవంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను బలపరచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే …

కొడంగల్‌లో విూ కుట్రల ఆటలు సాగవు

తోడేళ్ల మంద వస్తోంది జాగ్రత్త ప్రజల పక్షాన హైటెన్షన్‌ వైరులా ఉంటా రేపటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొడంగల్‌ ప్రజలదే కీలక భూమిక నామినేషన్‌ ఉపన్యాసంలో రేంవత్‌ రెడ్డి …

టిక్కెట్ల పంపిణీలో జైపాల్‌తో డికె కు విభేదాలు

పై చేయి సాధించిన అరుణ మహబూబ్‌నగర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ కేంద్ర …

మహాకూటమిని ఛీ కొడుతున్నారు

కూటమిలో సీట్ల పంచాయితే తేలడం లేదు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష …

రాసిచ్చిన ముక్కలు చదవి మాట్లాడితే ఎలా

ఓటమి భయంతో సినీనటులతో ప్రచారమా? కూటమితో ప్రాజెక్టుకు గండి తప్పదు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న లక్ష్మన్న మహబూబ్‌నగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): నాలుగు రాసిచ్చిన ముక్కుల పట్టుకుని కాంగ్రెస్‌ నాయకురాలు,నటి …