మహబూబ్ నగర్

ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌దే

  మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెదేపాలు ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా మోసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. కేవలం …

కార్డెన్‌ సర్చ్‌లో మద్యం స్వాధీనం

నాగర్‌కర్నూల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అమ్రాబాద్‌ మండల కేంద్రంలోని రామాలయం వీధిలో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో 105 మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 11 …

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు …

సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

ఎన్నికల్లో మరోమారు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలు …

పెన్షన్లు వస్తున్నాయన్న వృద్దురాలు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కేసీఆర్‌ సార్‌ లేకపోతే ఎన్నడో చచ్చిపోదుం అని ఓ వృద్ధురాలు ఉద్వేగ భరితంగా చెప్పింది. అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల …

ముస్లింల గురించి ఆలోచించే..  ఏకైక నేత కేసీఆర్‌’

– ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం – తెలంగాణను కాంగ్రెస్‌ నాశనం చేసింది – కేసీఆర్‌ వల్లనే తెలంగాణ వచ్చింది – ఆపద్ధర్మ మంత్రి, డిప్యూటీ …

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న పాలమూరు మంచినీటి సమస్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్‌ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా ఆధునికీకరిస్తారు. గ్రావిూణ నీటి …

కాంగ్రెస్‌,మోత్కుపల్లి వర్గీయుల ఘర్షణ

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు,మోత్కుపల్లి నర్సింహులు వర్గీయులకు మద్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతోమల్లాపురం రోడ్డు పై మోత్కుపల్లి …

మహాకూటమి గెలిస్తే..  పాలమూరుకు మళ్లీ గండమే

– పాలమూరు పథకాన్ని ఆపాలని బాబు కేద్రానికి లేఖలు రాశారు – బాబుచేతుల్లోకి అధికారం వెళితే ప్రాజెక్టులను ఆపేస్తారు – జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయాలి – …

మారుతున్న గజ్వెల్‌ రాజకీయాలు

కెసిఆర్‌కు వ్యతిరేకంగా బలపడుతున్న నేతలు ఆలోచనలో పడ్డ అసంతృప్త నేతలు నర్సారెడ్డి సస్పెన్షన్‌తో కాంగ్రెస్‌ మరింత బలోపేతం గద్దర్‌ మద్దతుతో మారిన సవిూకరణాలు గజ్వెల్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి …