మహబూబ్ నగర్

ధాన్యం సేకరణకు అధికారుల ఏర్పాట్లు

మద్దతు ధరలు దక్కేలా చర్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని మార్కెటింగ్‌ …

అభివృద్ది నినాదంతో ప్రచారం: పైళ్ల

భువనగిరి,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అభివృద్ది మా నినాదమని..అందకు కెసిఆర్‌ చేపట్టిన పథకాలే రుజువని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ఈ రెండు అంశాలతో ప్రచారం చేస్తున్నామని …

కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్‌

అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గొంగిడి సునీత యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి …

అంగరంగ వైభవంగా దుర్గామాత నిమర్జనం

 తుర్కపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని మాదాపూర్ గ్రామంలో గణేష్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గామాత …

తనిఖీల్లో మద్యం స్వాధీనం

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ గిరిధర్‌ ఆధ్వర్యంలో పోలీసు, ఫారెస్ట్‌ అధికారులు తనిఖీలు …

యాదాద్రిలో బస్సు బీభత్సం

బస్సు ఢీకొని మహిళ మృతి యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట సవిూపంలోని సురేంద్రపురి వద్ద జరిగిన రోడ్డుప్రమాదం ఓ మహిళను బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను.. …

కూటమికి ఓటమి తప్పదు: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిండంతో పాటు గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల …

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో …

ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ …

పాలమూరులో కాంగ్రెస్‌ దూకుడు

ఒంటరిగానే ప్రచారంలో జోరు అభ్యర్థుల టిక్కెట్లపై తేలని పంచాయితీ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):ఒక వైపు కూటమి సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూకుడు పెంచింది. ఉమ్మడి …