మహబూబ్ నగర్

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

బిజినేపల్లి: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి …

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ …

బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా

పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్‌ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ …

ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు …

బిజెపి నేతల ర్యాలీ

గద్వాల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భాజపా నాయకులు బుధవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మధుసూదన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో …

ఆశ వర్కర్ల పాలాభిషేకం

జోగులాంబ గద్వాల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ లో ఆశ వర్కర్లు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. గతంలో తమకు ఉన్న ఆరు వేల …

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

భూధాన్‌ పోచంపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): భూదాన్‌ పోచంపల్లి అభివృద్ధి కోసం మున్సిపాలిటికి 23 కోట్ల రూపాయల మాజూరు చేశారు. మంజూరైన సందర్భంగా మున్సిపాలిటి కార్యాలయం వద్ద సిఎం కెసిఆర్‌ …

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో …

మరోమారు టోల్‌ వసూళ్ల పెంపు

1నుంచి అమల్లోకి తెచ్చేందుకు యత్నాలు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వసూలు ధరలు మరోసారి పెరగనున్నాయి. జిల్లాలోని శాఖాపూర్‌ వద్ద ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న టోల్‌ …

మిషన్‌ భగీరథ సకాలంలో పూర్తి కావాలి

అధికారులకు మంత్రి ఆదేశాలు నాగర్‌ కర్నూల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): త్వరితగతిన మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలోని కొల్లాపూర్‌ …