మహబూబ్ నగర్

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 : గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో మృతదేహం లభ్యంకాగా…. ఈ మహిళ ఎవరు, ఎక్కడి …

అదపు తప్పి పొలాల్లోకి స్కూల్ వ్యాన్..

మహబూబ్‌నగర్ : జిల్లా వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాను అదపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఖాసీంనగర్‌ గ్రామ సమీపంలో …

నీటి చౌర్యానికి పాల్పడుతున్న కర్ణాటక : ఎంపీ జితేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16 : కర్ణాటక ప్రభుత్వం నీటి చౌర్యానికి పాల్పడుతోందని పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆయా ప్రాజెక్టుల నిర్మాణం …

మహబూబ్‌నగర్: డ్రైనేజీలో మునిసిపల్ కార్మికుడి మృతదేహం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16: జిల్లాలోని వనపర్తిలో ఓ మునిసిపల్‌ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం డ్రైనేజీ కాలువలో లభ్యమైంది. దీంతో కార్మికుడి మృతిపై …

యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను …

కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు:‌ ఎల్‌.రమణ, ఎర్రబెల్లి

మహబూబ్‌నగర్, ఆగస్టు13:‌ ‌టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామని టీడీపీని విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఎల్‌.రమణ విమర్శించారు. …

కాసేపట్లో పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటన..

మహబూబ్ నగర్ : పెబ్బేరు (మం) పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటించనుంది. రెండు నెలల క్రితం దళితులపై దాడి నేపథ్యంలో ఈ పర్యటన జరుగనుంది. …

గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై …

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.

మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల …

తాజావార్తలు